Latest Posts

AP

ఉత్తరాంధ్రకు ఫారెన్ యూనివర్సిటీ..! ఎడ్యుకేషన్ హబ్‌గా ఏపీ..!

ఏపీ క్రమంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. విశాఖలో ఫారెన్ యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన వారంలో ఉత్తరాంధ్రలో ఫారెన్ యూనివర్సిటీ రాకకు సుగమం అయ్యింది. దీనికి….

AP

మాల్స్‌‌,మల్టీప్లెక్స్ లో ఇకపై ఉచితంగా పార్కింగ్..! కానీ..

నగరాలు, పట్టణాల్లో పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల వాహనాలు రోడ్లపై పెడుతున్నారు. ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని మల్టీపెక్సులు, షాపింగ్ మాల్స్‌లో అయితే ప్రత్యేకంగా పార్కింగ్ పేరిట ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ సమస్యకు….

AP

చేనేత ముడి సరుకుపై జీఎస్టీ తొలగించాలి.!

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత మరియు జవులీ రంగ అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల కోసం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర అధికారులతో భేటీ న్యూఢిల్లీ: అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర అదనపు కార్యదర్శి శ్రీ రోహిత్ కంసాల్, హస్తకళల అభివృద్ధి కమిషనర్ శ్రీమతి….

సరిహద్దుల్లో డ్రోన్ల ఆగడాలకు చెక్..!

నేటి యుద్ధభూమిలో దాడుల తీరు పూర్తిగా మారిపోయింది. గతంలోలా తుపాకులు పట్టుకున్న సైనికులు, ట్యాంపుల నుంచో లేదంటే ఫైటర్ జెట్ నుంచో కాదు.. షూ బాక్స్ పరిమాణంలో ఉన్న ఓ డ్రోన్ నుంచి ప్రమాదకర క్షిపణులు దూసుకురావచ్చు. రష్యా – ఉక్రెయిన్….

AP

వడగళ్ల వానతో పంట నష్టం…. ఆరాతీసిన సీఎం చంద్రబాబు..

అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంట నష్టపోయి తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో జరిగిన ఈ సంఘటనపై ఆయన జిల్లా కలెక్టర్,….

AP

నేడు పులివెందులలో జగన్ పర్యటన..

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వడగళ్ల వానతో దెబ్బతిన్న అరటి తోటలను జగన్ పరిశీలించనున్నారు. నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు.   ఉదయం 8.30 గంటలకు పులివెందులలోని నివాసం….

హైదరాబాద్ లోకల్ ట్రైన్ లో అత్యాచారయత్నం.. ట్రైన్ నుంచి దూకిన యువతి..

లోకల్ ట్రైన్ లో ఒక దుర్ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ఒక యువతిపై ఒక యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువతి రైలు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది.   మేడ్చల్‌లో ఒక ప్రైవేటు సంస్థలో….

నేడు ఆరోగ్య శాఖ కమిషనరేట్ ముట్టడికి ఆశా వర్కర్ల పిలుపు ..

తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణలోని ఆశా వర్కర్లు ఈరోజు ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. రూ.18 వేలు వేతనం ఇవ్వాలని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు మట్టి ఖర్చుల….

లద్దాఖ్‌ భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా.. మండిపడిన భారత్‌..

చైనా దుందుడుకు వ్యవహారాలపై భారత్ మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారత్తో సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్చలు జరుగుతున్న సమయంలో, చైనా మరోసారి వివాదాస్పద చర్యలకు పాల్పడింది. లద్దాఖ్ భూభాగంలోని కొన్ని ప్రాంతాలను కూడా ఉల్లంఘించి, కొత్త కౌంటీలను ఏర్పాటు….

పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్..

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఓ పరీక్షా కేంద్రంలో రేపు నిర్వహించాల్సి ఉన్న హిందీ ప్రశ్నాపత్రం ముందు గానే లీక్ అయ్యింది. అత్యంత పకడ్భందీగా నిర్వహించాల్సిన పరీక్షల్లో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఓ రోజు ముందుగానే పేపర్….