జగన్ కు కూటమి సర్కార్ బిగ్ షాక్..
ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో ఓ కీలక పరిశ్రమ కోసం ఆయన ఆధ్వర్యంలోని ఓ సంస్థ కొనుగోలు చేసిన భూముల రెజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది…..
ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గతంలో ఓ కీలక పరిశ్రమ కోసం ఆయన ఆధ్వర్యంలోని ఓ సంస్థ కొనుగోలు చేసిన భూముల రెజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది…..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఏపీకి పెట్టబడుల కోసం పలువురు ప్రముఖులతో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఫిబ్రవరి….
తెలంగాణలో ప్రముఖ సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. రాష్ట్రానికి గతంలో ఎన్నడూ….
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు ముహూర్తం గా నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే గ్రామ.. బస్తీ సభలు నిర్వహిస్తోంది. రేషన్ కార్డుల దరఖాస్తుల కు వస్తున్న స్పందనతో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది…..
మన్యం జిల్లా- డి.శ్రీనివాసరావు అల్లూరి జిల్లా- ఎం.శాంతకుమారి శ్రీకాకుళం- ఎస్.తేజేశ్వరరావు విజయనగరం- యు.రాజేష్ వర్మ విశాఖ- ఎం.పరశురాంరాజు అనకాపల్లి- డి.పరమేశ్వరరావు కాకినాడ- బి.విశ్వేశ్వరరావు కోనసీమ జిల్లా- ఎ. సత్యనారాయణ ….
అమాయకులకు డబ్బు ఎరవేసి వారి నుంచి కిడ్నీలు సేకరించి, రోగులకు కిడ్నీ మార్పిడి నిర్వహిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతున్న ఓ ఆసుపత్రి నిర్వాకం హైదరాబాదులో వెలుగు చూసింది. సరూర్నగర్ డివిజన్లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరుగుతున్న ఈ కిడ్నీ రాకెట్….
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా మారిపోయింది జనసేన.. అంతే కాదు.. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసింది ఎన్నికల సంఘం.. జనసేన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని….
ఒక్కో హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టగా, తాజాగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కల్లు గీత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో….
తెలంగాణకు పెట్టుబడుల పరంపర సాగుతోంది. విదేశాల పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పెట్టుబడుల సాధనలో విజయ పరంపర సాగిస్తున్నారు. ఇప్పటికే యూనీలీవర్ సంస్థ నుండి పెట్టుబడులు రాగా, మరో కీలక ఒప్పందానికి సీఎం శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఏకంగా ప్రైవేట్….
తెలంగాణకు కాబోయే బీజేపీ అధ్యక్షుడు ఎవరు? అధికార పార్టీ వ్యూహాలను తిప్పుకొట్టే నేత కోసం వడపోస్తుందా? ఈసారి బీసీకి ప్రాధాన్యత ఇవ్వనుందా? తొలుత ఈటెల పేరు వినిపించినా, ఎందుకు వెనక్కి వెళ్లింది? కాళేశ్వరం అవినీతి ఆయన మెడకు చుట్టుకుంటుందనే భయం వెంటాడుతుందా?….