Latest Posts

AP

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ..

  మన్యం జిల్లా- డి.శ్రీనివాసరావు   అల్లూరి జిల్లా- ఎం.శాంతకుమారి   శ్రీకాకుళం- ఎస్.తేజేశ్వరరావు   విజయనగరం- యు.రాజేష్ వర్మ   విశాఖ- ఎం.పరశురాంరాజు   అనకాపల్లి- డి.పరమేశ్వరరావు   కాకినాడ- బి.విశ్వేశ్వరరావు   కోనసీమ జిల్లా- ఎ. సత్యనారాయణ  ….

సరూర్ నగర్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ కలకలం..

అమాయకులకు డబ్బు ఎరవేసి వారి నుంచి కిడ్నీలు సేకరించి, రోగులకు కిడ్నీ మార్పిడి నిర్వహిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతున్న ఓ ఆసుపత్రి నిర్వాకం హైదరాబాదులో వెలుగు చూసింది. సరూర్‌నగర్ డివిజన్‌లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరుగుతున్న ఈ కిడ్నీ రాకెట్….

AP

జనసేనకు ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్‌.. గాజు గ్లాసు గుర్తు రిజర్వ్…

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా మారిపోయింది జనసేన.. అంతే కాదు.. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసింది ఎన్నికల సంఘం.. జనసేన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని….

AP

గీత కార్మికులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

ఒక్కో హామీని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టగా, తాజాగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కల్లు గీత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో….

తెలంగాణలో రాకెట్ తయారీ.. స్కైరూట్ తో సర్కార్ ఒప్పందం..

తెలంగాణకు పెట్టుబడుల పరంపర సాగుతోంది. విదేశాల పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పెట్టుబడుల సాధనలో విజయ పరంపర సాగిస్తున్నారు. ఇప్పటికే యూనీలీవర్ సంస్థ నుండి పెట్టుబడులు రాగా, మరో కీలక ఒప్పందానికి సీఎం శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఏకంగా ప్రైవేట్….

తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడెవరు..?

తెలంగాణకు కాబోయే బీజేపీ అధ్యక్షుడు ఎవరు? అధికార పార్టీ వ్యూహాలను తిప్పుకొట్టే నేత కోసం వడపోస్తుందా? ఈసారి బీసీకి ప్రాధాన్యత ఇవ్వనుందా? తొలుత ఈటెల పేరు వినిపించినా, ఎందుకు వెనక్కి వెళ్లింది? కాళేశ్వరం అవినీతి ఆయన మెడకు చుట్టుకుంటుందనే భయం వెంటాడుతుందా?….

కశ్మీర్‌లో వింత వ్యాధితో వరుస మరణాలు.. రంగంలోకి కేంద్ర బృందం..!

జమ్మూకశ్మీర్‌లో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది గుర్తుతెలియని అనారోగ్యం కారణంగా కన్నుమూయడం సంచలనంగా మారింది. తాజాగా మరో బాలుడు కూడా కన్నుమూడయంతో కేంద్రం అప్రమత్తమైంది. అసలేం జరుగుతోందో తేల్చేందుకు మంత్రుల బృందం ఒకటి రాష్ట్రానికి చేరుకుంది.   బఢాల్ గ్రామంలో….

AP

మళ్లీ వైసీపీ వస్తుంది.. గుడ్డలు ఊడదీసి నిలబెడతాం: కాకాణి గోవర్ధన్..

పోలీసులను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని… వారికి పోలీసులు సహకరిస్తున్నారని కాకాణి మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని… అప్పుడు ఈ పోలీసులు….

AP

ఏపీలో సైలెంట్ గా “డిప్యూటీ సీఎం పదవి” వార్ జరుగుతోందా..?

ఏపీలో సైలెంట్ గా వార్ జరుగుతోందా.. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఏమో కానీ, టీడీపీ వర్సెస్ జనసేనగా ఈ అంశం మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఓ వైపు టీడీపీకి చెందిన కొందరు లోకేష్….

కేటీఆర్‌కు షాక్‌.. రైతు ధర్నాకు అనుమతి నిరాకరణ..

రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ధర్నాకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ధర్నా ప్రతిపాదిత స్థలం హైవే వెంట ఉండటం, జిల్లాలో గ్రామసభలు జరుగుతుండడం,….