Category: TELANGANA

పెట్టుబడుల వేటలో సీఎం రేవంత్ రెడ్డి: ఈ నెల 19న దావోస్‌కు పయనం.. అనంతరం అమెరికా పర్యటన!

తెలంగాణ రాష్ట్రానికి భారీ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) ఆధ్వర్యంలో జరిగే వార్షిక సదస్సులో ఆయన పాల్గొని, వివిధ బహుళజాతి….

ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక…..

నూతన సంవత్సర వేడుకల వేళ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు రూ.713 కోట్లు విడుదల చేస్తూ బుధవారం (డిసెంబర్ 31) ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉద్యోగ సంఘాలకు….

నూతన సంవత్సరం ‘సైబర్’ జాగ్రత్త: నకిలీ లింకులపై క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ!

కొత్త సంవత్సరం (2026) వేళ సోషల్ మీడియా మరియు వాట్సాప్‌లో వచ్చే నకిలీ గ్రీటింగ్స్, ఆఫర్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శిఖా గోయల్ ప్రజలను హెచ్చరించారు. పండుగ ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని….

వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలకు రేవంత్ రెడ్డి: కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. రేపు (మంగళవారం) జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు…..

రేవంత్ రెడ్డిది డైవర్షన్, కరప్షన్ పాలన: కల్వకుంట్ల కవిత ధ్వజం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూలు జిల్లాలో చేపట్టిన ‘జనం బాట’ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా డిండి ప్రాజెక్టు వంటి కీలక సాగునీటి పథకాల విషయంలో పురోగతి లేదని, ఇప్పటికీ….

డ్రగ్స్ కేసు సాక్ష్యాలు ఏమయ్యాయి?: కేసీఆర్, కేటీఆర్‌లపై బండి సంజయ్ సంచలన విమర్శలు

తెలంగాణలో గతంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ మళ్లీ తెరపైకి తెచ్చారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులోని కీలక సాక్ష్యాలను తొక్కిపెట్టిందని ఆయన ఆరోపించారు. అప్పట్లో పట్టుబడిన పలువురు సెలబ్రిటీలు కేటీఆర్….

న్యూఇయర్ వేళ నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు: పబ్‌లు, రెస్టారెంట్లకు సీపీ సజ్జన్నార్ స్ట్రాంగ్ వార్నింగ్!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ‘జీరో డ్రగ్స్’ (Zero Drugs) లక్ష్యంగా పని చేయాలని పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ అధికారులను ఆదేశించారు. పబ్‌లు, హోటళ్లు మరియు రెస్టారెంట్లు ఖచ్చితంగా రాత్రి 1 గంటకు మూసివేయాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఈ….

అసెంబ్లీకి కేసీఆర్: ఈ నెల 29న సభకు హాజరుకానున్న బీఆర్ఎస్ అధినేత.. ఆపై బహిరంగ సభలతో హోరు!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29న శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సుదీర్ఘ భేటీలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ వేదికగా….

జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను ‘వన్‌ టైమ్‌ సెటిల్మెంట్’: వడ్డీలో 90% రాయితీ!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలు కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ‘వన్‌ టైమ్‌ సెటిల్మెంట్’ (OTS) పథకాన్ని అమల్లోకి….

ఫోన్ ట్యాపింగ్ కేసు: కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులు? బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ కేసులో దూకుడు పెంచి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు బీఆర్ఎస్….