నేటి నుండి అమల్లోకి భూ భారతి చట్టం..!
ధరణిని రీప్లేస్ చేయబోతుంది భూభారతి. అంబేద్కర్ జయంతి రోజున అధికారికంగా సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్గా మూడు మండలాల్లో అమలు చేయనుంది ప్రభుత్వం. ఇంతకీ ఈ పోర్టల్లో ఉండే సేవలేంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఆర్వోఆర్-2020….









