Category: TELANGANA

అన్నదాతలను మోసం చేస్తే పీడీ యాక్ట్

అన్నదాతను మోసం చేస్తే పీడీ యాక్ట్ పెడతామని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏ.వి రంగనాథ్ హెచ్చరించారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించి, పండిన పంటను వ్యాపారులకు అమ్ముకుంటే వ్యాపారులు రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఎగవేతకు పాల్పడడం దారుణమని, అలా రైతులను మోసం….

హైదరాబాద్ సిటీలో కొత్తగా 3 కొత్త డీసీపీ జోన్లు, 5 ఉమెన్ సేఫ్టి వింగ్, 40 కొత్త పోలీస్ స్టేషన్లు

నగర పోలీసుల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం జంట నగరాలు, సబ్ డివిజన్లలో 40 కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. హైదరాబాద్, సైబరాబాద్‌లలో మూడు కొత్త డీసీపీ….

మొబైల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడుతున్నారా?

సెల్ ఫోన్లు మన జీవితంలో భాగం అయ్యాయి. ఇంటర్నెట్ కూడా చౌకగా వస్తుండటంతో ఎక్కువమంది ఆ ఫోన్లతోనే సమయాన్ని గడిపేస్తున్నారు. అధిక సమయం మొబైల్ ఫోన్లు వాడటంవల్ల దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 30 నిమిషాల….

లండన్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

లండన్: బ్రిటన్ రాజధాని లండన్ నగరంలోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 22వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కోరుట్ల ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, విశిష్ట అతిధిగా ఎఫ్దీసి….

తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు: వాయుగుండగంగా అల్పపీడనం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ దిశ….

గ్రూప్-IV సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం నమోదు

గ్రూప్-IV సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు వివరాలలో ఏవైనా సవరణలు చేయడానికి ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వనుంది టీఎస్పీఎస్సీ. ఎడిట్‌ ఆప్షన్‌ మే 9 నుండి 15 వరకు https://www.tspsc.gov.in/లో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్….

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ పై ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ దాడి చేశారని క్యాబ్ డ్రైవర్ లు ఎయిర్ పోర్ట్ లో అందోళన

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ పై ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ దాడి చేశారని క్యాబ్ డ్రైవర్ లు ఎయిర్ పోర్ట్ లో అందోళనకు దిగారు. తమపై దాడి చేసిన సెక్యూరిటీ పై చర్యలు చేపట్టాలని నిరసిస్తూ డి పార్కింగ్….

హైదరాబాద్ లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం వేడుకలు

బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బ్రిటన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాచరికపు లాంఛనాలతో అధికారికంగా నిర్వహించింది. 1953 తర్వాత బ్రిటన్ లో పట్టాభిషేకం జరగడం ఇదే ప్రథమం. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ హైదరాబాద్ శనివారం ఇక్కడి తాజ్….

కంటి వెలుగులో 1.34 కోట్ల మందికి పైగా పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో దశ కంటి వెలుగు పథకం కొనసాగుతోంది. కంటి వెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.34 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 63,18,637 మంది….

AP

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేరుగ నాగార్జున…

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేరుగ నాగార్జున ఖండించారు. మల్లారెడ్డి తన పని తాను చూసుకోవాలని చెప్పారు. గురివింద గింజ సామెతలా మల్లారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఏం జరుగుతుందో ఇక్కడి ప్రజలకు….