Category: TELANGANA

పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు.. ఇచ్చి పడేసిన రేవంత్.

అనుకున్నట్టుగానే తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం గవర్నర్ ప్రసంగం ఆద్యంతం భారత రాష్ట్ర సమితి చేసిన తప్పుల మీద సాగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అనుకున్నట్టుగానే శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అసెంబ్లీలో ఉదయం….

కాంగ్రెస్‌ను కడిగేసిన కేటీఆర్‌.. కౌంటర్‌ ఇచ్చిన సీఎం రేవంత్‌!

వాడీవేడిగా చర్చ.. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవేఢీ’గా చర్చ జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు.   కేటీఆర్‌ దూకుడు……

పార్లమెంట్ ఘటన ఎఫెక్ట్…తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు భారీ భద్రత ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, పార్లమెంట్‌లో బుధవారం జరిగిన దాడి తరహా ఘటన చోటు చేసుకున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్….

ధరణిపై రేవంత్ సంచలన నిర్ణయం.. !!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ప్రధానమైనది- ధరణి పోర్టల్. రైతులు ఎదుర్కొంటోన్న భూసంబంధిత సమస్యలను పరిష్కరించడానికి భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ప్లాట్‌ఫామ్ ఇది. దీనిపై సుదీర్ఘకాలంగా పెద్ద వివాదం నడుస్తూ వస్తోంది.  ….

గ్రేటర్‌ హైదరాబాద్‌పై సీఎం సమీక్ష.. మూసీ ప్రక్షాళనపై ఫోకస్‌..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుతో అధికార పగ్గాలు చేపట్టిందే మొదలు వరుస సమీక్షలతో పాలనపై ఫోకస్‌ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌పై దృష్టి సారించిన ఆయన మూసీ నది ప్రక్షాళనకు పూనుకున్నారు. దుర్గంధంతో కంపు కొట్టే మూసీ ప్రాంతాన్ని….

నేడు స్పీకర్ ఎన్నికకు నామినేషన్స్! గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవమేనా..?

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కోసం నేడు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు విధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్….

ప్రొటెం స్పీకర్‌తో పొత్తా… కాంగ్రెస్, ఎంఐఎం కలిసేది అప్పుడే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పొత్తుల రాజకీయం తెరపైకి వస్తుంది. ఎన్నికల్లో బీజేపీ–జనసేన, కాంగ్రెస్‌–సీపీఐ మాత్రమే కలిపి పోటీ చేశాయి. బీఆర్‌ఎస్, ఎంఐఎం, బీఎస్పీ, సీపీఎం వేర్వేరుగా బరిలో నిలిచాయి. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్, 11 మంది….

గ్యారెంటీ స్కీంలపై సీఎం ఫోకస్‌…

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీలపై దృష్టి సారించారు. 6 గ్యారెంటీ స్కీంలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ఈ మేరకు సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబుతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.   అయితే……

సీఎం రేవంత్ సంచలనం..

54 మంది ఊస్ట్.. మొత్తం 54 మంది కార్పొరేషన్‌ ఛైర్లన్లు నియామకాలు దర్దు చేస్తున్నట్లు ఆదివారం (డిసెంబర్‌ 10) ప్రకటించింది. వీరంతా బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించారు. తాడికొండ రాజయ్య, కొండబాల కోటేశ్వరరావు, గట్టు తిమ్మప్ప, మార గంగారెడ్డి,….

ఎంసీహెచ్‌ఆర్డీకి కి సీఎం రేవంత్ రెడ్డి..

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఎంసీహెచ్‌ఆర్డీ అధికారులతో సమావేశమయ్యారు. కేసీఆర్‌ను పరామర్శించిన తర్వాత నేరుగా ఎంసీహెచ్‌ఆర్డీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు.   సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి….