యశోధ ఆస్పత్రికి నేరుగా వచ్చి… కేసీఆర్ ముందర నిలిచి.. రేవంత్ పరామర్శ వైరల్..
కేసీఆర్ను పరామర్శించిన అనంతరం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో కేసీఆర్ను పరామర్శించానని.. ఆయన కోలుకుంటున్నారని అన్నారు. వైద్యం కోసం అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని….










