Category: TELANGANA

సీఎం రేవంత్ సంచలనం..

54 మంది ఊస్ట్.. మొత్తం 54 మంది కార్పొరేషన్‌ ఛైర్లన్లు నియామకాలు దర్దు చేస్తున్నట్లు ఆదివారం (డిసెంబర్‌ 10) ప్రకటించింది. వీరంతా బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించారు. తాడికొండ రాజయ్య, కొండబాల కోటేశ్వరరావు, గట్టు తిమ్మప్ప, మార గంగారెడ్డి,….

ఎంసీహెచ్‌ఆర్డీకి కి సీఎం రేవంత్ రెడ్డి..

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఎంసీహెచ్‌ఆర్డీ అధికారులతో సమావేశమయ్యారు. కేసీఆర్‌ను పరామర్శించిన తర్వాత నేరుగా ఎంసీహెచ్‌ఆర్డీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు.   సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి….

యశోధ ఆస్పత్రికి నేరుగా వచ్చి… కేసీఆర్ ముందర నిలిచి.. రేవంత్ పరామర్శ వైరల్..

కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో కేసీఆర్‌ను పరామర్శించానని.. ఆయన కోలుకుంటున్నారని అన్నారు. వైద్యం కోసం అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని….

24 గంటల కరెంటు వెనుక అప్పులు.. నష్టాల చీకట్లు.!

‘‘తెలంగాణలో విద్యుత్‌ వినియోగం పెరిగింది. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇస్తున్నాం.. దేశంలో అత్యధిక కరెంటు వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణ. మోటార్లకు మీటర్లు పెట్టుమంటే.. నేను సచ్చినా పెట్ట అన్న.. కాంగ్రెస్‌ కావాల్నా.. కరెంటు కావాల్నా’’ ఇవీ మొన్నటి వరకు తెలంగాణ….

కేసీఆర్ శిష్యులకు రేవంత్‌ షాక్‌..!

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్‌ సర్కార్‌, గత పాలకుల మరకలు తనకు అటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పాలనపై పట్టు సాధించడమే లక్ష్యంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ప్రక్షాళన మొదలు పెట్టింది. డిసెంబర్‌ 7న ముఖ్యమంద్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి అదే….

ప్రజల నుంచి నేరుగా సీఎం దరఖాస్తుల స్వీకరిస్తే ఎలా ఉంటుందో తెలుసా..?

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రకటించిన విధంగా.. జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో శుక్రవారం ప్రజాదర్బార్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులు భారీగా ప్రజాభవన్‌కు తరలి వచ్చారు. దివ్యాంగులు, నిరుద్యోగులు, ధరణి బాధితులు, వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులు ఎక్కువగా వచ్చారు. ముందుగా ప్రజాభవన్‌….

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ.. కండీషన్లు ఇవే..!

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనుంది. సోనియా బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మి….

ఆరు గ్యారంటీల ఫైలుపై రేవంత్ తొలి సంతకం..

ఇవాళ తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన రెండు కీలక ఫైళ్లపై సంతకాలు చేసారు. గతంలో కాంగ్రెస్….

రేవంత్‌ రెడ్డి అనే నేను..’ అశేష జనం మధ్య మంత్రులతో ప్రమాణం..

ముఖ్యమంత్రిగా రేవంత్‌.. తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా కొడంగల్‌ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయించారు. అంతకుముందు తన ప్రమాణ స్వీకారానికి హాజరైన సోనియాగాంధీని వెంట తీసుకుని ఎల్‌బీ స్టేడియంకు చేరుకున్నారు. వేదికపైకి తీసుకువచ్చి ఆశీనురాలును….

ఇచ్చిన మాట కోసం… రేవంత్ రెడ్డి తొలి సంతకం దానిపైనే..

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నాను. ఈ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ సహా కాంగ్రెస్‌ అగ్రనేతలు హాజరుకానున్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎం….