కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరుపుతాం..
కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలున్నాయన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్ స్పందించలేదన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం….










