Category: TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరుపుతాం..

కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలున్నాయన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్ స్పందించలేదన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం….

టీఎస్ఆర్టీసీలోకి కొత్తగా 80 కొత్త బస్సులు: మార్చికి 1000కిపైగా అధునాతన బస్సుల ఎంట్రీ..

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించిన నేపత్యంలో టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో….

బాసర మండల అభివృద్ది, పేదల సంక్షేమం కోసం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు….

నిర్మల్ జిల్లా బాసర మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ఆయా గ్రామాల సమస్యలు,పరిష్కారాలను గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు ఇబ్బందులు….

ఆరు గ్యారెంటీలకు వెల్లువెత్తిన దరఖాస్తులు..

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల కోసం గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. మొదటి నుంచి ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ కార్యాలయాలకు భారీగా ప్రజలు వచ్చి దరఖాస్తులు సమర్పించారు. ఇటు హైదరాబాద్ లో….

నేడు మేడిగడ్డ సందర్శనకు నలుగురు మంత్రులు; కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్!!

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని ప్రకటించిన….

వారంతా విద్యుత్ బిల్లులు చెల్లించొద్దు: ఎమ్మెల్సీ కవిత..

బీఆర్ఎస్ ఎమెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న వారు కరెంటు బిల్లు కట్టొద్దని ప్రజలకు సూచించారు. గృహజ్యోతి పతకంలో భాగంగా 200 యూనిట్లలోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్….

కొత్త రేషన్ కార్డులు, రైతుబంధు అమలుపై రేవంత్ కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాన్నిసీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల్ని పొందేందుకు ఈ ఒకే దరఖాస్తును సమర్పించేలా….

డబుల్ డిజిట్ సీట్లు పక్కా: తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటూ కిషన్ రెడ్డి..

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా ఓట్లు మాత్రం పెరిగాయని తెలిపారు. అయితే, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో డబుల్….

పథకాల అమలుకు ఒకే దరఖాస్తు – రేషన్ కార్డులపై ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల అమలుపైన కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించింది. అయిదు గ్యారెంటీల అమలు దిశగా లబ్దిదారుల ఎంపిక కోసం ప్రజా పాలన గ్యారెంటీ దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర….

లోక్ సభ ఎన్నికల బరిలో కేసీఆర్ Vs విజయశాంతి – గేమ్ షురూ..!?

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల పైన ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ అభ్యర్దుల కసరత్తు ప్రారంభించింది. కేసీఆర్ అసెంబ్లీ….