Category: TELANGANA

ప్రభుత్వ పథకాల నుంచి కేసీఆర్‌ ఔట్‌.. హెల్త్‌, వెల్ఫేర్‌ శాఖలకు CMO ఆదేశాలు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలపై ఇక నుంచి కేసీఆర్ పేరు కనిపించకూడదని నిర్ణయం తీసుకున్నారు. స్కీమ్ లలో కేసీఆర్ పేరుతో పాటు, పథకాల పంపిణీలో కేసీఆర్ ఫోటోలను కూడా తొలగించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా హెల్త్,….

రేవంత్ రెడ్డి తోడుతున్నాడు.. మల్లారెడ్డి వేరే ప్లాన్ లో ఉన్నాడు..

రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. ఇద్దరు నాయకులు టిడిపిలో ఉన్నప్పుడే పొసిగేది కాదు. వారిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకునేవారు. ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడుకు చాలా ఇబ్బందిగా ఉండేది అని టిడిపి నాయకులు అంటూ ఉంటారు…..

కేసీఆర్‌ కిట్‌ ఇక.. ఎంసీహెచ్‌ కిట్‌..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్‌కు సంబంధించి సీఎం రేవంత్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేసీఆర్‌ కిట్‌కు బదులు ఎంసీహెచ్‌ (మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌) కిట్‌గా పేరు మారుస్తూ వైద్య, ఆరోగ్యశాఖ సర్క్యులర్‌ జారీ చేసింది…..

కేసీఆర్ ను అందుకే కలుస్తున్న జగన్..?

ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొన్నవేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ రాబోతున్నారు.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును పరామర్శించబోతున్నారు.. జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర రావును పరామర్శించబోతున్నారు అనే వార్త నిన్నటి నుంచి తెలుగు మీడియాలోనే….

కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్‌లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్.. తగ్గట్లేదుగా!!

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి పట్టుమని నెలరోజులైనా కాకముందే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించింది. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఇప్పటికే ఒత్తిడి తెస్తున్న బీఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్ 420హామీల పేరుతో ఒక బుక్ లెట్ ను….

తెలంగాణలో ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలి.. ప్రజలకు సీఎం న్యూఇయిర్ విషస్..

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని….

కోదండరాం కు కీలక పదవి – సీఎం రేవంత్ నిర్ణయం..!!

టీజేఎస్‌ అధినేత కోదండరాంకు కలక పదవి దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు కోదండరాం భేషరతుగా మద్దతిచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుల ఎంపిక పైన….

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగింపు…

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు….

చలాన్లపై రాయితీతో రూ. 29.45 కోట్లు వసూలు..!

తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు చేసేందుకు రాయితీ ప్రకటించింది. దీంతో భారీ సంఖ్యలో వాహనదారులు జరిమానా చెల్లిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనాల పెండింగ్ చలాన్లపై ఆఫర్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున చలాన్ల క్లియరెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 28….

రైతుభరోసా, పింఛన్లపై సీఎం రేవంత్ కీలక ప్రకటన – ఆదేశాలు..!!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనన్నారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని….