Category: TELANGANA

AP

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు..

🇮🇳🇮🇳గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు🇮🇳🇮🇳   తేదీ 26-1-2024 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం మణుగూరులోని ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం) మాంటిస్సోరి పాఠశాలలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జాతీయ….

రంగంలోకి కేసీఆర్ – టార్గెట్ రేవంత్, భారీ స్కెచ్..!!

తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తరువాత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. తుంటికి ఆపరేషన్ తో విశ్రాంతిలో ఉన్నారు. ఇక, ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగేందుకు ముహూర్తం ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కేసీఆర్….

కోదండరాంకు రేవంత్ రెడ్డి ఏ పదవి ఇచ్చాడో తెలుసా..?

కోదండరామ్, మీర్‌ అలీఖాన్‌కు.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులకు ప్రభుత్వ ప్రొఫెసర్‌ కోదండరామ్, మీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేసింది. గవర్నర్‌ నామినేట్‌ చేసిన వెంటనే తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో మూడు నెలలుగా ఖాళీగా ఉంటున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులు….

తెలంగాణలో కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌….

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని రెండు రోజుల క్రితమే వచ్చారు. ఆయనను మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్‌….

రేవంత్‌ మైండ్‌గేమ్‌.. బీఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరి..

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 50 రోజుల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మైండ్‌గేమ్‌ మొదలు పెట్టారా..? ఆరు గ్యారంటీల అమలుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారా? బీఆర్‌ఎస్‌ను డిఫెన్స్‌లో పడేసే వ్యూహం అమలు చేయబోతున్నారా? అంటే….

కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..కోమటిరెడ్డి సంచలన ప్రకటన..

లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లొండ కలెక్టరేట్‌లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ….

టీఎస్.పీఎస్సీ చైర్మన్ గా మాజీ డిజిపి…

పేపర్ లీకులు.. పరీక్షల వాయిదాలు.. ప్రతిపక్షాల ఆందోళనలు.. హైకోర్టులో కేసులు.. సిట్ బృందాల దర్యాప్తులు.. ఇవే కదా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మొన్నటిదాకా జరిగినవి.. అయితే పరిణామాలు కూడా భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోవడానికి కారణమయ్యాయి…..

ధరణి పోర్టల్ లో ప్రారంభం నుంచే లోపాలు..

ధరణి పోర్టల్‌లో ప్రారంభం నుంచే చాలా లోపాలు ఉన్నాయని… దీంతో చాలామంది రైతులు భూహక్కును కోల్పోయారని కోదండరెడ్డి నేతృత్వంలోని ధరణి కమిటీ వెల్లడించింది. ధరణి పోర్టల్‌పై కోదండరెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సోమవారం ఈ కమిటీ….

మేడిగడ్డ నిర్మాణంలో భారీ స్కామ్: విజిలెన్స్..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. నిర్మాణం పేరుతో రూ.3200 కోట్ల ప్రజాధానం వృథా చేసినట్లు గుర్తించింది. వారం రోజుల్లో ప్రభుత్వానికి ఈ మేరకు నివేదిక ఇవ్వనుంది. అలాగే నిర్మాణంలో భాగస్వాములైన….

మూసీ నదిపై ఆర్కిటెక్ట్‌లతో సీఎం రేవంత్ సమావేశం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో వివరణాత్మక చర్చలు జరిపారు. మూసీ నదిపై మాట్లాడారు. మారథాన్ బ్యాక్-టు-బ్యాక్ మీటింగ్ సెషన్‌లు ప్రధానంగా 56-కిలోమీటర్ల పొడవున్న మూసీ….