Category: TELANGANA

మేడిగడ్డకు మరింత డ్యామేజీ..!

ఇక విజిలెన్స్‌ చేస్తున్న అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. బ్యారేజీ 6, 8వ బ్లాక్‌లలో మరిన్ని పియర్స్‌కు నష్టం జరిగినట్లు గుర్తించాయి. బ్యారేజీ దిగువన ఒక్కొక్కటి 20 టన్నుల బరువుతో ఉన్న సిమెంటు బ్లాక్స్‌ వంద మీటర్లు దూరం కొట్టుకుపోవడం….

లక్ష నగదు.. తులం బంగారం.. తెలంగాణ సర్కార్‌ మరో శుభవార్త..!

2014లో ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళిత, బీసీ, మైనారిటీ పేద యువతులు పెళ్లికి సాయం అందించేందుకు కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభించింది. 2017 మార్పి 13న ప్రారంభించిన ఈ పథకంలో మొదట రూ.51 వేల ఆర్థికసాయం అందించారు. తర్వాత సాయాన్ని రూ.75,116కు….

త్వరలో బీసీ కుల గణన.. రేవంత్‌ సంచలన నిర్ణయం.m

బీసీ కుల గణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు చాలాకాలంగా ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కుల గణన నిర్వహిస్తున్నాయి. మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనూ కుల….

బియస్పి పినపాక అసెంబ్లి అధ్యక్షుడి గా పీక మల్లికార్జున రావు నియామకం..

మణుగూరు : బహుజన సమాజ్ పార్టీని పినపాక అసెంబ్లి నియోజకవర్గంలో బలోపేతం చేయుటకు బియస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా,, ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ ఐ పి యస్ వి ఆర్ యస్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి….

లోక్‌సభ సమర శంఖం..

లోక్‌సభ ఎన్నిల సమరానికి తెలంగాణలో అధికార కాంగ్రెస్‌తోపాటు, బీజేపీ, బీఆర్‌ఎస్‌ సమాయత్తం అవుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్‌ వస్తుందన్న ప్రచారం జరుగుతుండడంతో మూడు పార్టీలు సమరానికి సమాయత్తం అవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌.. అదే ఊపును….

తెలంగాణలో ఉచిత స్కూటీ స్కీం..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచింది. తాజాగా యువతుల సాధికారతను పెంచే ఉచిత స్కూటీ పథకం అమలు చేయబోతోంది…..

రేవంత్‌ను అంత మాట అనేశాడా? కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌..!

కేటీఆర్‌ శుక్రవారం ఉదయం తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ సుమతి శతకాన్ని పోస్ట్‌ చేశారు. దానికి పెద్ద వాళ్లు ఎప్పుడో చెప్పారు అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ పోస్టులో ‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి’ అనే పద్యం పుస్తకంలోనిది కనిపిస్తుంది. ఈ….

కాళేశ్వరం పై కాగ్ నివేదికలో సంచలన ప్రకటన..

గోదావరి నదిపై గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారికి నిజంగా ఏటీఎంలా మారిందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. గతేడాది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన ఆడిట్‌లో ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మార్గదర్శకాల….

మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో బయటపడ్డ లంచగొండి వ్యవహారం…

💥 #మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో బయటపడ్డ లంచగొండి వ్యవహారం..   🔹 గత ప్రభుత్వం లో పాలకుల తాలూకా అవినీతి బుద్దులు ఉద్యోగులు నేటికీ కొనసాగింపు..🤷‍♂️   👉 గర్భిణీ స్త్రీలు #చెక్అప్ కి వచ్చిన, #డెలివరీ అయినా వారివద్ద….

AP

ప్రశంసా పత్రం అందుకున్న తుళ్లూరి..

ప్రశంసా పత్రం అందుకున్న తుళ్లూరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కల్లెక్టర్ ప్రియాంక ఆల గారి చెతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్న జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య గారు.ఈ సందర్భంగా ఎంపీపీ ముత్తినేని సుజాత….