Category: TELANGANA

ఉచిత విద్యుత్ అద్దెకు ఉండేవారికి ఇస్తారా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఆరు గ్యారంటీలు కాంగ్రెస్‌ గెలుపులో కీలకమయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికే రెండు….

టచ్ చేసి చూడు.. సీఎం రేవంత్‌పై కేసీఆర్ హాట్‌ కామెంట్స్‌..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. కేఆర్‌ఎంబీపై తెగించి కొట్లాడాలని నాయకులకు సూచించారు. తుంటి ఎముక శస్త్ర చికత్స తర్వాత తొలిసారి మంగళవారం తెలంగాణ….

8 నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు..

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 8వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. తొలిరోజు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా,….

మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి ప్రతీకారం తప్పదా..?

రాజకీయమంటే అవసరాలు మాత్రమే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు పగలు ప్రతీకారాలుంటాయి. వెనుకటికి ఈ సంస్కృతి తమిళనాడు రాష్ట్రంలో కనిపించేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది ఇక్కడ కూడా వ్యాప్తిలోకి వచ్చింది.. రాజకీయంగా తమకంటే బలంగా ఉన్నవారిని తొక్కడం గత పది సంవత్సరాల….

తెలంగాణలో ఉచిత విద్యుత్ అమలుపై ప్రభుత్వ వ్యూహం ..

కర్ణాటకలో ఉచిత విద్యుత్‌ అమలు తీరును అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ బృందం ఫిబ్రవరి 3న బెంగళూరుకు వెళ్లింది. అక్కడ బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్‌తో చర్చలు జరిపింది. మన సంస్థకు ఎండీ,….

టీఎస్‌ స్థానంలో టీజీ.. మార్పించేస్తోన్న రేవంత్‌.!

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్ర కోడ్‌ టీఎస్‌ను తొలగించి దానిస్థానంలో టీజీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం దానిని అమలు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ కసరత్తు మొదలు పెట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో….

మీకు ఉచిత విద్యుత్తు కావాలంటే ఇది కంపల్సరీ…

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది…..

ప్రజాపాలన దరఖాస్తులో పొరపాట్లు దొర్లాయా.. ఇది మీకోసమే..!

ఇక ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12 నాటికే రికార్డు టైంలో డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఇందులో కొందరు ఒకటికన్నా ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లు ఆన్‌లైన్‌ నమోదు సమయంలో గుర్తించారు. మొత్తం దరఖాస్తుల్లో….

మల్కాజ్ గిరి నుంచి బండ్ల గణేష్.. నిజామాబాద్ నుంచి దిల్ రాజు.. కాంగ్రెస్ ఎంపీ సీట్ల క్యూ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకూ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఇన్‌చార్జీలను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీ బలా బలాలను అంచనా వేస్తోంది. క్యాడర్‌ను సమాయత్తం చేస్తోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం లోక్‌సభ….

మహిళలకు ఉచితబస్సు మంటలు.. ప్రజాభవన్ ముందు ‘అంటుకున్నాయి’..

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆటోవాలాలు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటామని చెబుతున్నా.. నిత్యం ఎక్కడో ఒకచోట నిరసన తెలుపుతున్నారు. గురువాసం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రజాభవన్‌ ఎదుట ఓ ఆటో ఆగింది…..