Category: TELANGANA

ప్రగతి భవన్ మరుగుదొడ్లకు 35 లక్షలా? కాంగ్రెసోళ్లూ అంతేనా?

కెసిఆర్ వందల కోట్ల ఖర్చుతో ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. కుక్కల కోసం లక్షలు ఖర్చుపెట్టి షెడ్లు నిర్మించుకున్నారు. చివరికి కోట్లు ఖర్చు చేసి బ్యాడ్మింటన్ కోర్టులు కూడా నిర్మించుకున్నారు.. వారు ఉపయోగించుకునే బాత్రూంలకు బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం కల్పించుకున్నారు. మేము అధికారంలోకి….

బీఆర్ఎస్ ను బొంద పెడతామన్న రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రముఖ వ్యాపార దిగ్గజాలతో భేటీ అయ్యారు. దావోస్ పర్యటనలో బిజీబిజీగా గడిపిన రేవంత్ రెడ్డి ఆపై లండన్లో మూసి పునరుద్ధరణ,….

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు కోసం మోదీ వేసిన బిగ్‌ స్కెచ్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ… గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఎమ్మార్పీస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్సీ స్టేడియంలో నిర్వహించిన మాదిగల విశ్వరూ సభకు మోదీ ముఖ్య….

కబ్జా చేసిన బీఆర్ఎస్ నేతలపై ఉక్కుపాదం.. రంగంలోకి సిట్‌..

సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి భూమి కబ్జా.. సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి కొత్త రాజిరెడ్డికి చెందిన భూమి విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు చీటి రామారావుతోపాటు కొంతమంది నాయకులు జోక్యం చేసుకుని మూడేళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నారు. మూడేళ్లుగా తన భూమి తనకు దక్కకుండా….

తెలంగాణ రైతుకు ప్రధాని కితాబు.. వర్చువల్ గా మాట్లాడిన మోదీ.

భారత ప్రధాని నుంచి కరీంనగర్‌ జిల్లా చొప్పదండి రైతుకు ప్రశంసలు దక్కాయి. వికసిత భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మార్కెట్‌ యార్డు రోడ్డులో అధికారులు గురువారం సభ నిర్వహించారు. వర్చువల్‌గా ప్రధాని మోదీ మండలంలోని పెద్దరూర్మపల్లి గ్రామానికి….

రేవంత్ సంచలన నిర్ణయం.. తెలంగాణ నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు..

కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షురాలు వంకాయలపాటి మమత భర్త ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ చేశారు. అయితే కొద్ది రోజులకే ఆయన సర్వీస్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. విద్యుత్ శాఖలో రిటైర్డ్….

కవిత తిరుగుబాటు…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరొకసారి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలో రెండు మార్లు విచారించిన ఈడీ.. కవిత సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తదుపరి చర్యలు తీసుకోకుండా సైలెంట్ అయిపోయింది. తెలంగాణ ఎన్నికల సమయంలో కవితను….

మోడీ సర్కార్‌పై దమ్ము చూపిస్తున్న కవిత….

ఇక లిక్కర్‌ కుంభకోణంలో తనను ఈడీ విచారణకు పిలవడం, రాత్రి వరకు విచారణ చేయడంపై కవిత సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆ కేసు విచారణ దశలో ఉంది. ఈ నెలలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు….

వస్త్రపరిశ్రమకు ఏమైంది.. కేటీఆర్‌ ట్వీట్‌ అందుకేనా..?

బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోగానే.. ఆ పార్టీ ఆధ్వర్యంలో నడిచే నమస్తే తెలంగాణ పత్రిక ఉద్యోగులకు జీతాల కొరత వచ్చింది… ఒకటో తారీఖున ఇవ్వాల్సిన వేతనాలు 10వ తేదీన చెల్లించారు. అధికారం పోతే అంతా అయిపోయింది అన్నట్లుగా వ్యవహరించింది నమస్తే తెలంగాణ యాజమాన్యం…..

పండగపూట ప్రెస్‌మీట్ పెట్టించారు: కేటీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్..

పండగపూట తనతో ప్రెస్‌మీట్ పెట్టించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అసహనం వ్యక్తం చేశారు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మల్లేశ్ హత్యను రాజకీయంగా వాడుకోవడం కేటీఆర్ స్థాయికి దగదని హితవు పలికారు. కాంగ్రెస్….