Category: TELANGANA

కాంగ్రెస్‌లోకి ఈటల..?

మల్కాజ్‌గిరి టికెట్‌ను బీజేపీ నిరాకరించడంతో తనకు బలమైన క్యాడర్‌ ఉన్న కరీంనగర్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని ఈటల కోరుతున్నారు. ఇక్కడ కూడా బండి సంజయ్‌ను కాదని ఇతరులకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని కమలనాథులు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈటల బీజేపీ….

సమగ్ర కుటుంబ సర్వేను బీఆర్ఎస్ బయటపెట్టలేదు: సీఎం రేవంత్ రెడ్డి..

గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేను బయటపెట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కుల గణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ… కులగణనపై తీర్మానం కాదు… చట్టం చేయాలని….

రేవంత్ టార్గెట్ కేసీఆర్ కాదా..?

పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కెసిఆర్ వేస్తున్న ఎత్తులకు కాంగ్రెస్ పార్టీ దీటుగా సమాధానం చెబుతోంది. ఇటీవల కేసీఆర్ నల్లగొండ సభ నిర్వహిస్తే.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ యాత్ర నిర్వహించారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల….

కెసిఆర్ పై రెవెన్యూ రికవరీ యాక్ట్..?

గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం నుంచి మొదలుపెడితే ఇతర ప్రభుత్వ పథకాల వరకు జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి సారించారు. ఇప్పటికే శ్వేత పత్రాలు విడుదల చేశారు. త్వరలో నీటిపారుదల శాఖ మీద కూడా శ్వేత పత్రాలు….

అసెంబ్లీ లో కాగ్ నివేదిక.. బాంబు పేల్చారు ఇలా..

తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై కాంగ్‌ రిపోర్టును ప్రవేశపెట్టారు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క. ఇందులో సంచలన విషయాలు ఉన్నాయి. గత ప్రభుత్వం అనేక విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించిందని కాంగ్‌ పేర్కొంది. సీడబ్ల్యూసీ కాళేశ్వరం డీపీఆర్‌ ఆమోదానికి ముందే కాళేశ్వం ప్రాజెక్టుకు సంబంధించి రూ.25….

వరి బోనస్‌కు వెనుకడుగు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..

అసెంబ్లీ ఎన్నిల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఇందులో ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్, రైతులకు రైతు భరోసా పెంపు, కౌలు రైతులకు….

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

కొన్నిచోట్ల పురుషులు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం ఆందోళనలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆర్టీసీ హైదరాబాద్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల కోసం ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది అంటే మహాలక్ష్మి పథకం తీరు ఎలా ఉందో….

AP

పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులు ఎక్కువ ఉన్న ప్రాంతమని తెలిపారు…

👆🏿 పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులు ఎక్కువ ఉన్న ప్రాంతమని తెలిపారు. మణుగూరు మండలంలో మణుగూరు గ్రామపంచాయతీగా ఉన్నదాన్ని 2005 సంవత్సరంలో మణుగూరు మున్సిపాలిటీగా చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే సుమారు….

నల్లగొండకు కారు.. మేడిగడ్డకు సర్కారు..!

తెలంగాణలో నీళ్ల పంచాయితీ రచ్చ రంబోలా అవుతోంది. నిన్నటి వరకు ప్రెస్‌మీట్లు.. అసెంబ్లీ చర్చలతో గరం గంగా సాగుతున్న లొల్లి.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం ద్వారా సర్కార్‌ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిందని కారు పార్టీ….

అన్నదాతకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్‌.. రుణ మాఫీపై కీలక నిర్ణయం..

రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైనది. ఇది అమలు చేయని కారణంగానే గత బీఆర్‌ఎస ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ అమలు చేయకుంటే సర్కార్‌కు ఇబ్బందులు తప్పవు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందుకే వీలైనంత….