Category: TELANGANA

మేడారం జాతర ప్రారంభం.. ప్రధాని ఆసక్తికర ట్వీట్..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా సమ్మక్క సారమ్మ జాతర ప్రాశస్త్యం పొందిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. బుధవారం సారలమ్మ గద్దె పైకి వస్తున్న నేపథ్యంలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ” గిరిజనులు జరుపుకునే అతిపెద్ద పండుగ మేడారం జాతర….

కోస్గి సభలో రేవంత్ కీలక ప్రకటన..

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి తన కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లారు. బుధవారం కోస్గి ప్రాంతంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500….

రేవంత్ సర్కారుకు కేంద్రం మరో గుడ్‌న్యూస్..

కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారుకు మరో తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌రోడ్డు(RRR) దక్షిణ భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా కేంద్రం ప్రకటించింది. తాజాగా మంగళవారం….

చంద్రబాబు బాటలో రేవంత్‌..!

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విజన్‌ – 2050 దిశగా ముందుకు వెళ్తామని ప్రకటించారు. గత 30 ఏళ్లుగా రాజకీయాలు ఎలా ఉన్నా అప్పట్లో సీఎంలు చంద్రబాబునాయుడు, వైఎస్‌.రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌లు గత….

తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ షాక్….

వందలాది మంది అభ్యర్థుల జీవితాలతో ముడిపడి ఉన్న గ్రూప్స్ పరీక్షల నిర్వహణ అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోన్న వేళ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో వాయిదా పడిన గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేసింది…..

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం.. తెరవెనుక పెద్ద స్కెచ్ ఇదీ..

తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయా.. త్వరలో ప్రభుత్వం పడిపోతుందా.. కొత్తగా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. త్వరలో మనమే వస్తాం అని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పిన మాటలు నిజమవుతాయా.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో….

కాంగ్రెస్‌ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీలు వ్యూహాలు మార్చుతున్నాయి. మెజార్టీ సీట్లు సాధించేందుకు కాంగ్రెస్, బీర్ఎస్, బీజేపీ కొత్త పథకాలు సిద్దం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు సాధించటం ప్రతిష్ఠాత్మకంగా….

మేడారం భక్తులకు గుడ్‌ న్యూస్‌….

ఇక మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, సిర్పూర్‌ కాగజ్‌నగర్, నుంచి….

మేడారం,జాతరకు స్పెషల్ బస్సును జెండా ఊపి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

పినపాక # మణుగూరు తేదీ :18-02-2024 —————————————– ఈరోజు అనగా ఆదివారం మణుగూరు సురక్ష బస్టాండ్ నందు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదగా మేడారం స్పెషల్ బస్ ను రిబ్బన్ కట్ చేసి,జెండా….

ఉచిత విద్యుత్..ప్రభుత్వం కీలక ప్రకటన..

అయితే గృహజ్యోతి వివరాల్లో చాలా మంది తమ ఆధార్‌ నంబర్‌ లేదని చెబుతున్నారు. అభయహస్తం దరఖాస్తుల్లో కూడా ఆధార్‌ నంబర్‌ పేర్కొనలేదు. దీంతో గృహజ్యోతి కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో ఆధార్‌ లేనివారు త్వరగా ఆధార్‌కు దరఖాస్తు చేసుకుని….