Category: TELANGANA

పన్ను వసూళ్లపై టార్గెట్ ఫిక్స్ చేసిన సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

ప‌న్ను వ‌సూళ్ల‌లో నిర్దేశించిన వార్షిక ల‌క్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించి వాణిజ్య ప‌న్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేష‌న్లు, ర‌వాణా, గ‌నులు, భూగ‌ర్భ వ‌నరుల శాఖ ప‌న్ను వ‌సూళ్ల‌పై డాక్ట‌ర్ బీఆర్‌ అంబేద్కర్….

రేవంత్‌ పథకాలకు రేషన్‌ కార్డే ప్రామాణికం..!

అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఈ క్రమంలో మిగతా హామీలు కూడా వేగంగా అమలు చేస్తారని….

ఎల్ఆర్ఎస్‌పై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..

తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) దరఖాస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ, వనరులపై….

జూన్ 9న తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ..

తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్ 9న ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల టీఎస్ పీఎస్సీ కొత్త….

బైక్‌ ఉంటే ఆ గ్యారంటీ కట్‌..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తమను గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేసే ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అందులో కీలకమైనవి ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ….

సిబిఐ కి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ..

సోమవారం నాటి విచారణకు తన హాజరు కాలేనంటూ సిబిఐకి కవిత తేల్చి చెప్పారు.. ఆదివారం ఆమె సిబిఐ కి ఓ లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను ఆమె ప్రస్తావించారు. సిఆర్పిసి సెక్షన్ 41- ఏ కింద జారీ చేసిన….

బీఆర్‌ఎస్‌ ఉనికి కోసం మరో ప్లాన్‌.. పాదయాత్ర చేయబోతున్న ఆ నేతలు!..?

తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ 2023లో ఓడిపోయింది. కాదు కాదు.. ప్రజలు ఓడించారు. పదేళ్ల కుటుంబ పాలన, అహంకారపూరిత పాలన, ప్రజలను పట్టించుకోకపోవడం, ఏపీలో కంటే.. తెలంగాణ వచ్చాకే నేతల దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు పెరగడం, అంతులేని అవినీతి, వారికి….

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు వారేనా..?

పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే వారెవరో తేలిపోయిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి హింట్స్ ఇచ్చారా? దీనికి అవును అనే సమాధానం చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇటీవల పాలమూరు….

కవిత అరెస్టు తప్పదా..? పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసీఆర్ కు షాక్..

పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసీఆర్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా చేర్చింది. ఈ నేపథ్యంలో త్వరలో ఆమె అరెస్టు….

ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఆయన వెల్లడించారు. ఈ రెండు పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత….