Category: TELANGANA

ఎల్ఆర్ఎస్‌పై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..

తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) దరఖాస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ, వనరులపై….

జూన్ 9న తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ..

తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్ 9న ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రకటించింది. మొత్తం 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల టీఎస్ పీఎస్సీ కొత్త….

బైక్‌ ఉంటే ఆ గ్యారంటీ కట్‌..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తమను గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేసే ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అందులో కీలకమైనవి ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ….

సిబిఐ కి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ..

సోమవారం నాటి విచారణకు తన హాజరు కాలేనంటూ సిబిఐకి కవిత తేల్చి చెప్పారు.. ఆదివారం ఆమె సిబిఐ కి ఓ లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను ఆమె ప్రస్తావించారు. సిఆర్పిసి సెక్షన్ 41- ఏ కింద జారీ చేసిన….

బీఆర్‌ఎస్‌ ఉనికి కోసం మరో ప్లాన్‌.. పాదయాత్ర చేయబోతున్న ఆ నేతలు!..?

తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ 2023లో ఓడిపోయింది. కాదు కాదు.. ప్రజలు ఓడించారు. పదేళ్ల కుటుంబ పాలన, అహంకారపూరిత పాలన, ప్రజలను పట్టించుకోకపోవడం, ఏపీలో కంటే.. తెలంగాణ వచ్చాకే నేతల దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు పెరగడం, అంతులేని అవినీతి, వారికి….

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు వారేనా..?

పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే వారెవరో తేలిపోయిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి హింట్స్ ఇచ్చారా? దీనికి అవును అనే సమాధానం చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇటీవల పాలమూరు….

కవిత అరెస్టు తప్పదా..? పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసీఆర్ కు షాక్..

పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసీఆర్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా చేర్చింది. ఈ నేపథ్యంలో త్వరలో ఆమె అరెస్టు….

ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఆయన వెల్లడించారు. ఈ రెండు పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత….

హైదరాబాద్ ట్రాఫిక్ కు ‘దుబాయ్’ పరిష్కారం.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా ఉండే ఐదు ప్రాంతాలను అధికారులు ఇందుకు ఎంపిక చేశారు.. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా మూడు మార్గాల్లో దాదాపు 39 కిలోమీటర్ల మేర సొరంగం లాగా టన్నెల్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది…..

వారం రోజుల్లో మరో రెండు గ్యారంటీలు..

వారం రోజుల్లోనే రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు చేస్తామని ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించారు. రూ.4 వేల కోట్ల అభివృద్ధి….