Category: TELANGANA

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే….

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను ఇదివరకే కేసీఆర్ ప్రకటించారు. తాజాగా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి మాలోత్ కవిత,….

బిజెపి తొలి జాబితా విడుదల.. తెలంగాణలో ఎవరికి సీట్లు దక్కాయంటే..?

పార్లమెంటు ఎన్నికలకు ప్రకటన రాకముందే భారతీయ జనతా పార్టీ తొలి అడుగు వేసింది. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో బిజెపి తీవ్ర కసరత్తు చేస్తోంది.. మూడోసారి కూడా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఏకంగా 380 పార్లమెంటు స్థానాలను….

ఇండియా కూటమిలోకి బీఆర్ఎస్..?

మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నదే.. రాజకీయాలంటే శాశ్వత శత్రుత్వాలు కాదు అని.. రాజకీయ పార్టీలు వాటి అవసరాల ఆధారంగానే అడుగులు వేస్తాయని.. ఇందులో ఏ పార్టీ కూడా శుద్ధ పూస కాదు.. ఏ రాజకీయ నాయకుడు కూడా రాఘవేంద్ర మఠం సన్యాసి….

ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్ .. నిమిషం ఆలస్యం నిబంధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఒకవేళ ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ లకు సూచించారు. అంతేకాదు గతంలో ఉన్న….

జీరో కరెంటు బిల్లు.. అమలులోకి ఉచిత విద్యుత్‌ స్కీం..!

ఫిబ్రవరి 27న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు గ్యాంరటీను చేవెళ్లలో ప్రారంభించారు. దీంతో శుక్రవారం(మార్చి 1) నుంచి జీరో కరెంటు బిల్లు అమలులోకి వచ్చింది. ఈమేరకు బిల్‌ కలెక్టర్లు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేయనున్నారు. ప్రజాపాలనలో….

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.   తెలంగాణలో మొత్తం….

తెలంగాణలో మెట్రో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి: బీఈఎంఎల్ సీఎండీతో భట్టి ..

తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) కంపెనీ సీఎండీ శంతను రాయ్‌ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుకు అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం….

తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ..

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, యాత్రలు చేస్తున్నాయి. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు ప్రచార జోరును పెంచారు. రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు….

ఇంట్లోనే విచారించాలన్న కవిత పిటిషన్ మార్చి 13కు వాయిదా..

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై కవిత దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా….

AP

డిస్టిక్ ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్ చైర్ ల పంపిణీ.. 

ప్రెస్ నోట్;   ది:28/02/2024,   మణుగూరు;   డిస్టిక్ ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్ చైర్ ల పంపిణీ….   మణుగూరు పట్టణంలోని సాయిబాబా గుడి ప్రాంగణం లో జరిగిన దివ్యాంగుల వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమంలో డిస్టిక్….