ఇండియా కూటమిలోకి బీఆర్ఎస్..?
మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నదే.. రాజకీయాలంటే శాశ్వత శత్రుత్వాలు కాదు అని.. రాజకీయ పార్టీలు వాటి అవసరాల ఆధారంగానే అడుగులు వేస్తాయని.. ఇందులో ఏ పార్టీ కూడా శుద్ధ పూస కాదు.. ఏ రాజకీయ నాయకుడు కూడా రాఘవేంద్ర మఠం సన్యాసి….
మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నదే.. రాజకీయాలంటే శాశ్వత శత్రుత్వాలు కాదు అని.. రాజకీయ పార్టీలు వాటి అవసరాల ఆధారంగానే అడుగులు వేస్తాయని.. ఇందులో ఏ పార్టీ కూడా శుద్ధ పూస కాదు.. ఏ రాజకీయ నాయకుడు కూడా రాఘవేంద్ర మఠం సన్యాసి….
విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఒకవేళ ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ లకు సూచించారు. అంతేకాదు గతంలో ఉన్న….
ఫిబ్రవరి 27న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండు గ్యాంరటీను చేవెళ్లలో ప్రారంభించారు. దీంతో శుక్రవారం(మార్చి 1) నుంచి జీరో కరెంటు బిల్లు అమలులోకి వచ్చింది. ఈమేరకు బిల్ కలెక్టర్లు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేయనున్నారు. ప్రజాపాలనలో….
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. తెలంగాణలో మొత్తం….
తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) కంపెనీ సీఎండీ శంతను రాయ్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుకు అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం….
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. బహిరంగ సభలు, ర్యాలీలు, యాత్రలు చేస్తున్నాయి. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు ప్రచార జోరును పెంచారు. రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు….
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా….
ప్రెస్ నోట్; ది:28/02/2024, మణుగూరు; డిస్టిక్ ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్ చైర్ ల పంపిణీ…. మణుగూరు పట్టణంలోని సాయిబాబా గుడి ప్రాంగణం లో జరిగిన దివ్యాంగుల వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమంలో డిస్టిక్….
పన్ను వసూళ్లలో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖ పన్ను వసూళ్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్….
అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఈ క్రమంలో మిగతా హామీలు కూడా వేగంగా అమలు చేస్తారని….