ప్రణీత్రావు పాపం పండుతోంది.. ప్రభుత్వానికి కీలక నివేదిక..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత డిసెంబర్ 3న వెలువడ్డాయి. అదేరోజు రాత్రి ప్రణీత్రావు తన కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఎస్ఐబీలోని కీలక ఫైల్స్ కూడా మాయం చేసినట్లు ధ్రువీకరించారు…..










