Category: TELANGANA

టెట్ నిర్వహణకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ |..

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ కు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యాశాఖ….

మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు….

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తున్నారు. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.   మల్కాజ్ గిరి స్థానంపై ఉత్కంఠ వీడింది. బీఆర్ఎస్….

తెలంగాణ ప్రజలకు రేవంత్‌ సర్కార్‌ మరో శుభవార్త..

తెలంగాణ ప్రజలకు రేవంత్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. సంక్షేమ పథకాల అమలులో ఇప్పటికే దూకుడుగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా అర్హులందరికీ కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పదేళ్లుగా ఎదురు చూస్తున్న పేదల నిరీక్షణకు త్వరలోనే….

ఇక TS ఉండదు.. తెలంగాణ రిజిస్ట్రేషన్ మార్పు.. ..

కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రిత్వ శాఖ నుంచి మంగళవారం ఈ గెజిట్ విడుదల అయింది. దీని ప్రకారం మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్ 41(6)కింద ఉన్న అధికారాలను ఉపయోగించి 1989,12 నాటి ఉపరితల రవాణాశాఖ జారీ చేసిన గెజిట్….

యాదాద్రి వివాదంపై ఎట్టకేలకు స్పందించిన ‘భట్టి’.. సంచలన వ్యాఖ్యలు..

యాదగిరిగుట్టలో సోమవారం జరిగిన ఘటనపై గులాబీ క్యాంప్ చేసిన రచ్చ.. సోషల్ మీడియాలో ఓ వర్గం చేసిన ప్రచారం.. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తాకినట్టుంది. దీనికి సంబంధించి ఆయన మంగళవారం స్పందించారు. ఆ ఘటనపై సాగుతున్న చర్చకు అడ్డు….

ఇందిరమ్మ ఇల్లు కావాలా.. ఈ అర్హతలు ఉండాలి..

పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్‌ సర్కార్‌ చెబుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే గ్యారంటీల అమలుపై దృష్టిపెట్టింది. ఇందుకోసం అభయహస్తం పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తర్వాత ఒక్కో పథకం అమలుకు శ్రీకారం….

నిజామాబాద్ పసుపు పంటకు ఆల్ టైమ్ రికార్డ్ ధర..

నిజామాబాద్ పసుపు పంటకు రోజు రోజుకు మరింత మంచి ధర లభిస్తోంది. తాజాగా, ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా రూ. 18,299 పలకడం విశేషం. పెర్కిట్‌కు చెందిన తీగల గంగారెడ్డి అనే రైతుకు….

కరీంనగర్‌ నుంచే మళ్లీ కేసీఆర్‌ కదనభేరి..

కేసీఆర్‌ సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఎన్నికల వేళ మరీ ఎక్కువ సెంటిమెంటు ఉంటుంది. అందుకే తనకు బాగా అచ్చివచ్చిన కరీంనగర్‌ నుంచి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2014, 2018, 2023 ఉమ్మడి కరీనంగర్‌ జిల్లా పరిధిలోని….

AP

మణుగూరు లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా దీవెన మహాసభకు బూర్గంపహాడ్ మండల కేంద్రం నుండి భారీ ఎత్తున మోటార్ సైకిల్ పై మణుగూరు కి బయలుదేరిన యువజన కాంగ్రెస్ నాయకులు..యువకులు..

మణుగూరు లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా దీవెన మహాసభకు బూర్గంపహాడ్ మండల కేంద్రం నుండి భారీ ఎత్తున మోటార్ సైకిల్ పై మణుగూరు కి బయలుదేరిన యువజన కాంగ్రెస్ నాయకులు..యువకులు. కాంగ్రెస్ అభిమానులు..నాయకులు🇨🇮✋✋✋✋✋✋✋

ఫేక్ కంపెనీకి 800 ఎకరాలు.. బాబు విజన్ ను బట్టబయలు చేసిన తెలంగాణ హైకోర్టు..

చంద్రబాబు ప్రభుత్వం.. 2003లో ఐఎంజి భారత అనే కంపెనీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అత్యద్భుతమైన క్రీడా మైదానాలు నిర్మిస్తామని చెప్పడంతో.. ఓకే చెప్పింది. ఒలంపిక్ క్రీడలు నిర్వహించేలాగా మైదానాలను తీర్చి తిద్దుతామని ఐఎంజీ భారత సంస్థ అధినేత అహోబిలరావ్ అలియాస్ బిల్లీ….