Category: TELANGANA

ప్రణీత్‌రావు పాపం పండుతోంది.. ప్రభుత్వానికి కీలక నివేదిక..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత డిసెంబర్‌ 3న వెలువడ్డాయి. అదేరోజు రాత్రి ప్రణీత్‌రావు తన కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసి 45 హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఎస్‌ఐబీలోని కీలక ఫైల్స్‌ కూడా మాయం చేసినట్లు ధ్రువీకరించారు…..

200 యూనిట్లు దాటితే కరెంట్ బిల్లు కాట్టాలా..?

గృహజ్యోతి పథకం అమలవుతుండగా ఈమేరకు ప్రభుత‍్వం జారీ చేసిన మార్గదర్శకాలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలను విద్యుత్ శాఖ అధికారి సూపరిడెంట్ ఇంజినీర్ గంగాధర్ నివృత్తి చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు బిలో పావర్టీ వారే….

కేసీఆర్‌లో తీవ్ర నైరాశ్యం.. ..

ఎన్నికల ఓడిపోయిన వారం పది రోజుల్లోనే కేసీఆర్‌ తన ఫాం హౌస్‌లో జారిపడ్డాడు. తుంటి ఎముక విరిగింది. దీంతో మూడు నెలలు బయటకు రాలేదు. దీంతో క్యాడర్‌లో మరింత నిరుత్సాహం నెలకొంది. ఇప్పుడిప్పుడే కేసీఆర్‌ బయటకు వస్తున్నారు. కానీ ఆయన కారును….

మేడారం హుండీ లెక్కింపు పూర్తి..

మేడారం సమ్మక్క-సారక్క జాతర హుండీ లెక్కింపు పూర్తయింది. హన్మకొండలో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఫిబ్రవరి 29న ప్రారంభమైన హుండీ లెక్కింపు ప్రక్రియ మార్చి 6వ తేదీన ముగిసింది. మొత్తం 540 హుండీలను లెక్కించేందుకు వారంరోజుల సమయం పట్టింది. ఈ హుండీల….

ఏనుగుతో దోస్తీ.. కారు పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..

పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాది పార్టీతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితిలో కలకలం భారత రాష్ట్ర సమితిలో కలకలం నెలకొంది. కెసిఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం మాజీ….

కరీంనగర్‌లో త్రిముఖ పోటీ.. సై అంటున్న మూడు పార్టీలు..! గెలుపెవరిది..?

కరీనంగర్‌ ఉద్యమాల గడ్డ. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదిన జిల్లా. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటి చేసి గెలవడం, ఆమరణ దీక్ష ఇక్కడి నుంచే మొదలు పెట్టడంతో కరీంనగర్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు….

బీఆర్ఎస్ తో బీఎస్సీ పొత్తు..

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో సంచలనం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు ఏకంగా ఆయనతోనే భేటీ అయ్యారు. మంగళవారం నంది నగర్ లోని కెసిఆర్ ఇంటికి వెళ్లి….

బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కయిందా…?

సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తారు. ఆయన పాలన తీరును ప్రశంసించారు. తెలంగాణపై బడే భాయ్ లాంటి మోడీ చల్లని చూపుండాలని కోరారు. దేశంలో మెట్రోపాలిటన్ సిటీ ల్లో ఒకటైన….

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే….

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను ఇదివరకే కేసీఆర్ ప్రకటించారు. తాజాగా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి మాలోత్ కవిత,….

బిజెపి తొలి జాబితా విడుదల.. తెలంగాణలో ఎవరికి సీట్లు దక్కాయంటే..?

పార్లమెంటు ఎన్నికలకు ప్రకటన రాకముందే భారతీయ జనతా పార్టీ తొలి అడుగు వేసింది. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో బిజెపి తీవ్ర కసరత్తు చేస్తోంది.. మూడోసారి కూడా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఏకంగా 380 పార్లమెంటు స్థానాలను….