Category: TELANGANA

సై అంటే సై.. ఢీ అంటే ఢీ.. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌..

సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన కృష్ణా జలాల ఒప్పందాలు, ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా ఎంత ఉండాలి, ఎంతకు ఒప్పందం చేసుకున్నారు. తదితర అంశాలపై తెలియజేసినట్లు చెప్పారు. కేసీఆర్‌ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని ఓట్ల….

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. వయోపరిమితి పెంపు.!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాలకు అర్హత వయసును మరో రెండేళ్లు పెంచాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచింది…..

ఎన్నికల బరిలో సీఎం రేవంత్ సోదరుడు..

తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్దం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల గెలిచిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. సీఎంగా..పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ సమర్థతకు వచ్చే ఎన్నికలు పరీక్షగా మారునున్నాయి. దీంతో, ఎంపీ అభ్యర్దుల….

రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన రామ్మోహన్.. రేవంత్….

AP

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించిన IFTU..

ప్రెస్ నోట్ 11:02:2024   సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించిన IFTU   PSCWU – IFTU   సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది….

కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం మణుగూరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ వరదల సమ్మయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఓసి ఫోర్ దుర్గ కంపెనీలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది..

కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం మణుగూరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ వరదల సమ్మయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఓసి ఫోర్ దుర్గ కంపెనీలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క మీటింగ్ కి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు రాసూరి శంకర్….

మణుగూరు పట్టణంలోని సురక్ష బస్టాండ్ వద్ద రెండు స్లీపర్ కోచ్ నూతన బస్సులను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

  తేదీ:11-02-2024 మణుగూరు మండలం ————————————- ఈరోజు అనగా ఆదివారం మణుగూరు పట్టణంలోని సురక్ష బస్టాండ్ వద్ద పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదగా నూతనంగా రెండు స్లీపర్ కోచ్ బస్సులను ప్రారంభించారు ఎమ్మెల్యే….

నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు…

  ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో నూతనంగా మంజూరైన రెండు కొత్త స్లీపర్ క్లాస్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ.పాయం వెంకటేశ్వర్లు గారు…   ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,….

ఆరు గ్యారెంటీలకు 53,196 కోట్లు…

ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. ఆరు గ్యారంటీల పథకాల అమలుకు 53,196 కోట్లు కేటాయించి సంక్షేమం, ప్రధాన ధ్యేయంగా తమ సర్కారు పరిపాలన కొనసాగిస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఆరు గ్యారెంటీ పథకాలే తమ లక్ష్యమని ప్రకటించిన….

బడ్జెట్ వరాలు: రైతుకు రుణమాఫీ.. ఇల్లు కట్టుకునే వారికి రూ. ఐదు లక్షలు..

పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వరాలు కురిపించింది. శనివారం శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024_2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ….