Category: TELANGANA

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్…

  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ హామీలను నెరవేర్చే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తోంది కూడా. ఇప్పటికే చాలా మంది ఈ….

రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూడాలి.. అధికారులను ఆదేశించిన సీఎం..

రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాగునీటి కొరతను అధిగమించాలని, వేసవికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. విద్యుత్, తాగునీటిపై శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని,….

ట్యాపింగ్ వెనుక లోగుట్టు.. ఆ విధంగా ప్రత్యర్థులను..!

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజూ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లినకొద్దీ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. విచారణలో మాజీ అధికారులు కొత్త కొత్త విషయాలు….

తీహార్ జైలు అధికారుల తీరుపై రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత..

తీహార్ జైలు అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటికి తోడు రక్త పోటు సమస్య అధికంగా వుందని పేర్కొన్నారు. తన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకునే….

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న ఎంపీ కె. కేశవరావు, మేయర్ విజయలక్ష్మి..

సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కె. కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని మేయర్ స్వయంగా ఓ ప్రకటన చేశారు…..

తెలంగాణ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన..

తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రాజేంద్రనగర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కింది కోర్టుల్లోనే కాదు.. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందన్నారు…..

కాంగ్రెస్ పార్టీ 8వ జాబితా విడుదల.. తెలంగాణ నుంచి అభ్యర్థులు వీరే..

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 14 మందితో అభ్యర్థులతో కూడిన 8వ జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, జార్ఖండ్, మధ్యప్రదేశ్….

తీహార్‌ జైలుకు కవిత..

కల్వకుంట్ల కవిత తీహార్‌ జైలుకు వెళ్లింది.. విక్టరీ సింబల్ చూపిస్తూ కోర్టు లోపలికి వెళ్లిన కవితకు.. అస్సలు ఊహించని షాక్ ఇచ్చింది న్యాయస్థానం.. ఇంతా జరిగినా కవిత చెబుతుందేంటి? మీరే వినండి. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు.. ఇది మనీలాండరింగ్‌….

బీఆర్ఎస్‌కు మరో షాక్..

బీఆర్ఎస్ నుంచి వలసలు కంటిన్యూ అవుతన్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు అధికార కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లిపోయారు.. ఇంకా వెళ్లిపోతున్నారు కూడా. తాజాగా ఈ జాబితాలోకి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కూడా చేరిపోయారు. మంగళవారం మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే….

కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచి అంటే..!

తెలంగాణలో నివసిస్తున్న పేదలు కొత్త రేషన్ కార్డు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డుల జారీ ఆగిపోవడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్….