Category: TELANGANA

మెట్రో ప్రయాణికులకు షాక్‌.. వేసవి సెలవుల వేళ ఆ కార్డులు రద్దు..?

మరో పక్షం రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే ఇంటర్‌ కళాశాలలకు సెలవులు వచ్చాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు రెండు నెలలపాటు సెలవులను ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్‌ 25 నుంచి పాఠశాలలకు సెలవులు. జూన్‌….

పార్లమెంటు ఎన్నికల ముందు రేవంత్ కు గుడ్ న్యూస్.. ఇక ఓట్ల పంట పండినట్టే..

“అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసింది. ఒక గ్యారెంటీ అయినా ఇప్పటివరకు అమలు చేసిందా? వంద రోజుల్లో అన్ని చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్కటి కూడా చేయలేదు……

బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌గా…

తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్‌. తెలంగాణ రాష్ట్ర సమితిని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. 2001, ఏప్రిల్‌ 21న పార్టీ పురుడు పోసుకుంది. దాదాపు 22 ఏళ్లుగా పార్టీ అదే పేరుతో కొనసాగింది. 14 ఏళ్లు ఉద్యమించి తెలంగాణ ప్రత్యేక….

10వేల మందితో మేడిగడ్డ ముట్టడికి ముహూర్తం ఫిక్స్.. రైతులకు కేసీఆర్ పిలుపు..!

తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో నీటి ఎద్దడి చోటు చేసుకోగా పంటలు ఎండిపోతున్న పరిస్థితులపై బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ దృష్టిసారించి నేడు పొలం బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడుకరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను….

తీహార్ జైలులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి.

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకు అనుమతి లభించింది. తీహార్‌ జైలులో కవితను ప్రశ్నించేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టును సీబీఐ సంప్రదించింది. ఈ మేరకు కోర్టు ఆమెను ప్రశ్నించేందుకు షరతులతో….

ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్.. కాంగ్రెస్లో ఆ మూడు స్థానాలపై వీడని పీఠముడి..

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందడి నెలకొంది. ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.. దీంతో అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి.. రేపు మాపో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించేందుకు….

8 వరకు జైల్లోనే కవిత.. బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు..!

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్‌ 8 వరకు తిహార్‌ జైల్లోనే ఉండనున్నారు. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులు గురువారం(ఏప్రిల్‌….

గులాబీనేత ఉలికిపాటు.. ప్రతీ విమర్శకు వివరణ.. కేటీఆర్‌కు ఏమైంది..?

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంటు ఎన్నికల వేళ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం, విద్యుత్‌ ఒప్పందాలు, ఇతర అవినీతి అంశాలపైనే ఎక్కువగా ఫోక్‌ చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఫోన్‌….

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ..?

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో పోలీసులే విస్తుపోతున్నారు. ఇక దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పోలీసులే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు డబ్బులు తరలించినట్లు రిటైర్డ్‌ పోలీస్‌….

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కోర్టుకు వెళ్తానన్న కేటీఆర్

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ వ్యవహారంపై తాను హైకోర్టుకు వెళ్తానని పేర్కొన్నారు. తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు,….