Category: National

కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం..

ప్రస్తుతం లిక్కర్ పాలసీ కేసులో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలతో కేజ్రీవాల్‌పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా NIA విచారణకు ఆదేశించారు.  ….

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు షాక్.. బెయిల్ రిజెక్ట్..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై నేడు తీర్పు వెలువడింది. సీబీఐ, ఈడీ పెట్టిన కేసుల్లో కీలక నిందితురాలిగా ఉన్న కవిత బెయిల్ పై రౌస్ అవెన్యూ ప్రత్యేక….

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత..!

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నించా ఫలితం లేకుండాపోయింది. ఇందుకు సంబంధించి అధికారుల వివరాల ప్రకారం.. మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లా కుంభీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సైనిక సిబ్బందిని వందలాదిమంది మహిళలు….

కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సుప్రీం.. ‘ట్రయల్‌ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు..?’

లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో భాగంగా తన అరెస్ట్, కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా….

గుజరాత్ తీరంలో రూ.602 కోట్లు డ్రగ్స్ సీజ్.. 14 మంది పాకిస్థానీయులు అరెస్ట్….

గుజరాత్‌ తీరంలో 14 మంది పాకిస్తాన్ పౌరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.602 కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి భద్రతా దళాలు వారిని అరెస్ట్….

జూలై నుంచే దేశంలో మొట్టమొదటి వందే మెట్రో రైలు..

భారతీయ రైల్వే శాఖ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రోజురోజుకూ దేశంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వందే మెట్రో రైలును నడపనున్నట్లు వెల్లడించింది.   జూలై నుంచి దేశంలో….

పిల్లల అక్రమ రవాణా.. 95 మందిని రక్షించిన చైల్డ్ కమిషన్..

పిల్లల్ని అక్రమ రవాణాను ఉత్తరప్రదేశ్ కు చెందిన చైల్డ్ కమిషన్ చేధించింది. బిహార్ నుంచి యూపీకి అక్రమంగా తీసుకెళ్తున్న 95 మంది పిల్లల్ని రక్షించింది. చైల్డ్ కమిషన్ సభ్యుడు సుచిత్ర చతుర్వేది ఇచ్చిన సమాచారంతో పిల్లల్ని రక్షించినట్లు అయోధ్య చైల్డ్ వెల్ఫేర్….

ఎన్నికలను మేం కంట్రోల్ చేయలేం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు..

వీవీప్యాట్ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించే అధికారం తమది కాదని పేర్కొంది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చాలని దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.   వీవీప్యాట్….

గర్భవిచ్చిత్తిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. .

గర్భవిచ్చిత్తిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 14 ఏళ్ల అత్యాచార బాధితురాలి 30 వారాల గర్భాన్ని తక్షణమే తొలగించాలని సోమవారం ఆదేశించింది. వైద్యపరంగానే గర్భవిచ్చిత్తి చేయాలని స్పష్టం చేసింది. బాలిక గర్భవిచ్చిత్తిపై మహారాష్ట్ర హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు పక్కన….

నా భర్తను జైల్లోనే చంపాలనుకుంటున్నారు.. బీజేపీపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలనం..

తన భర్త అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను తీహార్ జైల్లోనే చంపాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోందని సునీత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు ఇచ్చే ప్రతి ఆహారాన్ని జైలు అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో రాంచీలో నిర్వహించిన….