Category: National

కోల్‌కతా హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్ లైడిక్టెటర్ టెస్టులో సంచలన విషయాలు..

కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ పై ఆదివారం పాలీగ్రాఫ్ టెస్టు(నిజ నిర్ధారణ పరీక్ష) నిర్వహించారు. ఈ టెస్టులో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయని సిబిఐ అధికారులు తెలిపారు. కోర్టులో హాజరుపరిచినపుడు నిందితుడు సంజయ్ రాయ్ తను….

ఫీవర్, కోల్డ్‌కి వినియోగించే 156 కాంబినేషన్ డ్రగ్స్‌పై భారత్ నిషేధం..

భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జ్వరం, నొప్పి, జలుబు, అలెర్జీలకు చికిత్స చేయడానికి ఉపయోగించే 156 ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ (FDC) మందులను.. ‘మానవులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది’ అని పేర్కొంటూ కేంద్రం నిషేధించింది. ఎఫ్‌డీసీ ఔషధాలు అంటే….

కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసు.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై పాలీగాఫ్ టెస్ట్

కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసు విచారణలో గురువారం ఆర్ జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఝోష్ పై పాలీగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు సిబిఐ అధికారులకు స్పెషల్ కోర్టు అనుమతులిచ్చింది. ఈ కేసులో కాలేజీ ప్రిన్స్‌పాల్‌ తో పాటు….

ట్రైనీ హత్యాచార ఘటనపై దీదీ వర్సెస్ అభిషేక్..

కోల్‌కతా హత్యాచార ఘటనపై ఆ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ బదిలీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్….

శవాలనూ సొమ్ము చేసుకున్నాడు.. పీక్ లో సందీప్ ఘోష్ అవినీతి..

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అడుగడుగునా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారట. ఆసుపత్రికి మందులు, ఇతరత్రా వస్తువుల సప్లై కోసం పిలిచే కాంట్రాక్టుల్లో 20 శాతం కమీషన్ ఆయనకు ఇచ్చుకోవాల్సిందేనట. రోగులకు ఇంజెక్షన్….

కోల్‌కత్తా వైద్యురాలి పోస్ట్ మార్టం నివేదికలో షాకింగ్ విషయాలు..!

కోల్ కత్తా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల వైద్యురాలు ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురై మృతి చెందిన కేసులో ఇప్పటికే ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని మృతురాలి శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం కనిపించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది…..

కోల్ కత్తా హత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు..

కోల్ కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రెయినీ డాక్టర్ పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాగా, ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మంగళవారం నాడు….

కోల్ కతా హత్యాచారం కేసు… 42 మంది డాక్టర్లపై బదిలీ వేటు..

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టరుపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఏకంగా 42 మంది డాక్టర్లను….

దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె.. వైద్య సేవలు బంద్

పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో ఉన్న ఆర్ జీ కర్ బోధనా ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై రేప్, హత్య ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనకు నిరసనగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వైద్యులు విధులు బహిష్కరించి నిరసనలకు….

మహిళలపై అత్యాచారాలకు కఠిన శిక్షలు ఉండాలి.. ప్రధాని మోదీ..

మహిళలపై జరిగే అత్యాచార ఘటనల్లో వేగవంతమైన విచారణ జరగాలని, దోషులను చాల కఠినంగా శిక్షలు పడే విధంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంతో ప్రధాని….