Category: National

జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక..

తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళ ననార్త్ స్టేట్స్‌కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్_ _జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్స్‌కు ఇప్పుడు నష్టం లోక్‌సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19 శాతానికి పడిపోయే చాన్స్ తెలంగాణ, ఏపీలో 3 సీట్ల….

ఇక్కడుంటే నరకం చూడాల్సిందే.. మీరంతట మీరే వెళ్లిపోండి: అమెరికా వార్నింగ్‌..

అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.. అక్రమ వలసదారులకు హోం ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వార్నింగ్‌ ఇస్తూ టీవీల్లో యాడ్స్‌ ఇస్తోంది.. డీహెచ్‌ఎస్‌ అధికారుల వార్నింగ్‌ సందేశాన్ని రేడియోలు, టీవీలు, డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో విరివిగా ప్రసారం చేస్తోంది.  ….

కేవలం చట్టాలతో మహిళలకు రక్షణ కల్పించలేం.. అత్యాచార ఘటనలపై మాజీ సిజెఐ..

మహిళలకు భద్రత కేవలం చట్టాలతో కల్పించలేమని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు. పుణే నగరంలో పట్టపగలు పోలీస్ స్టేషన్ పక్కనే ఒక బస్టాండు యువతిపై అత్యాచారం జరిగిన ఘటనపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని….

వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!

పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక ఆధారంగా వక్ఫ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన చాలా మార్పులను కేంద్రం చేర్చినట్లుగా సమాచారం. సవరణలు చేసిన బిల్లును ఫిబ్రవరి 19న కేబినెట్….

క్రిమినల్‌ కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై జీవితకాలం నిషేధం కుదరుదు.. సుప్రీంలో కేంద్రం వాదన..

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవిత కాల నిషేధం చాలా కఠినమైనదని, ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల అనర్హత సరిపోతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది.   క్రిమినల్….

ఇకపై పదో తరగతి పరీక్షలు రెండు సార్లు.. సీబీఎస్సీ బోర్డు సంచలన నిర్ణయం.

10 వ తరగతి బోర్డు పరీక్షల విధానంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చేందుకు సీబీఎస్సీ బోర్డు సిద్ధమైంది. 2026 నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా నిబంధనలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ….

కరోనా లాంటిదే… చైనాలో మరో వైరస్ గుర్తింపు..

కరోనా లాంటి మరో కొత్త వైరస్‌ను చైనాలో గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను హెచ్‌కెయూ 5 – కోవ్ – 2గా పేర్కొన్నారు. ఇది కోవిడ్ 19కి కారణమైన సార్స్ – సీఓవీ 2ను పోలి ఉన్నట్లు పరిశోధకులు….

ఆ రాష్ట్రంలో 6 వేల అసాల్ట్ రైఫిళ్ల దోపిడి..?

తీవ్రమైన జాతుల మధ్య అల్లర్లతో అట్టుడుకుతూ.. రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిన మణిపూర్ లో ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక ప్రకటన చేశారు. అల్లర్ల సమయంలో ప్రభుత్వ అధికారుల నుంచి దోచుకున్న, ఇతర మార్గాల్లో సమకూర్చుకున్న ఆయుధాలు, మందుగుండు….

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా గురించిన ఆసక్తికర వివరాలు..!

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ….

బ్యాంకు లోన్లు, క్రెడిట్ స్కోర్‌కు కీలకం..

ముంబై బిజినెస్ (టైమ్‌టుడే): మనకు బ్యాంకుల్లో అప్పు పొందాలన్నా, ఉన్న క్రెడిట్‌ స్కోర్‌ను కాపాడుకోవాలన్నా క్రెడిట్ రిపోర్ట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వ్యక్తి లేదా సంస్థ యొక్క ఫైనాన్షియల్‌ చరిత్రను ప్రతిబింబించే ముఖ్యమైన డాక్యుమెంట్.   క్రెడిట్ రిపోర్ట్‌ను ఎవరు….