Category: National

లద్దాఖ్‌ భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా.. మండిపడిన భారత్‌..

చైనా దుందుడుకు వ్యవహారాలపై భారత్ మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారత్తో సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్చలు జరుగుతున్న సమయంలో, చైనా మరోసారి వివాదాస్పద చర్యలకు పాల్పడింది. లద్దాఖ్ భూభాగంలోని కొన్ని ప్రాంతాలను కూడా ఉల్లంఘించి, కొత్త కౌంటీలను ఏర్పాటు….

సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.. వైరల్ గా మారిన వీడియో..

సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భూమికి చేరుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌, బుచ్ విల్మోర్‌కు డాల్ఫిన్లు స్వాగతం పలికాయి. సునీత, విల్మోర్‌, మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హాగ్, రోస్‌కోమోస్ కాస్మోనాట్ అలెక్సాండర్ గోర్బనోవ్‌తో కూడిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్….

ఆధార్ కార్డుతో ఓటరు కార్డు లింకు.. కేంద్రం కీలక నిర్ణయం..

ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీని లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడానికి ప్రక్రియను ప్రారంభించింది. ఈ విషయంపై చర్చించడానికి మంగళవారం కేంద్ర ఎన్నికల….

నాగ్ పూర్ లో అల్లర్లు.. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ హిందూ సంఘాల ఆందోళనలు..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం నాగ్ పూర్ లో ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఔరంగజేబ్ సమాధిని తొలగించాల్సిందేనని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) కార్యకర్తలు నాగ్….

మేం శాంతిని కోరుకుంటుంటే… పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయి: ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికన్ ఏఐ రీసెర్చర్, ప్రముఖ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ నిర్వహించిన ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంటే, అందుకు….

ఏమీ చదవు రాని మంత్రసాని నూటికి 99% శాతం ఫ్రీ డెలివరీ లు చేస్తే…

MBBS, DGO లు, MD DGO లు చదివి నార్మల్ డెలివరీ చేయలేని డాక్టర్లు దాదాపు 80% మంది మన దేశంలో ఉన్నారు.. అలాంటి ఒకావిడ జీవితం మీకోసం… సూలగుత్తి నరసమ్మ:97 సంవత్సరాల వయస్సున్న ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ….

తమిళనాడులో రూపాయి చిహ్నం మార్పుపై వివాదం వేడెక్కింది..!

తమిళనాడులో రూపాయి చిహ్నం మార్పుపై వివాదం వేడెక్కింది. ఈ వివాదంపై రూపాయి సింబల్ డిజైనర్ ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ చివరికి స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతుల్లో ఆయన రూపొందించిన రూపాయి చిహ్నాన్ని తొలగించి.. దాని స్థానంలో “రూ” అనే అర్థం వచ్చే….

తమిళనాడులో భాషా రాజకీయం..! బడ్జెట్ లోగో నుంచి ఏకంగా రూపాయి సింబల్‌ను లేపేసిన సీఎం..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2025-26 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి, దాని స్థానంలో తమిళ అక్షరమైన ‘రు’ ను ప్రవేశపెట్టడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై బీజేపీ,….

యూట్యూబ్‌లో చూసి గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్నా.. డీఆర్ఐ విచారణలో నటి రన్యారావు..

దుబాయ్ నుంచి అక్రమంగా 14.2 కేజీల బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన నటి రన్యారావు విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. దుబాయ్ నుంచి గతంలో ఎన్నడూ బంగారం తీసుకురాలేదని, ఇదే తొలిసారని ఆమె తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. స్మగ్లింగ్ చేయడం….

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు హిందువులను దోచుకుంటున్నాయి.. దిగ్విజయ్ సింగ్ మండిపాటు..

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఆదివారం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు మూడు దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న గుజరాత్‌లో కాంగ్రెస్ సంస్థాగత….