Category: National

దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం..

భారత ఏరోస్పేస్ రంగంలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. టాటా గ్రూప్‌కు చెందిన ఏరోస్పేస్ విభాగమైన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్), యూరోపియన్ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్‌తో కలిసి కర్ణాటకలో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రైవేట్ రంగంలో….

పాక్ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచన..

దాయాది దేశం పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పర్యాటకంగా భావిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని తొలిసారి తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కచ్‌ జిల్లాలో ప్రారంభించిన అనంతరం….

భారత్ లో రెండు కొత్త కరోనా వేరియంట్ల గుర్తింపు..

భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.   కేంద్ర ప్రభుత్వ….

1968లో, ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం రాన్ ఆఫ్ కచ్‌లోని 828 చదరపు కిలోమీటర్ల విలువైన భూమిని పాకిస్తాన్‌కు ఇచ్చింది: నిషికాంత్ దూబే

గొప్ప ఆవిష్కరణ 🔥 1968లో, ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం రాన్ ఆఫ్ కచ్‌లోని 828 చదరపు కిలోమీటర్ల విలువైన భూమిని పాకిస్తాన్‌కు ఇచ్చింది: నిషికాంత్ దూబే ఈరోజు కథ చాలా బాధాకరం. 1965 యుద్ధంలో గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ 1968లో….

కరోనా కేసులు పెరగడంపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన..

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పునరుద్ధరణ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.   వివరాల్లోకి వెళితే, దేశవ్యాప్తంగా….

ఆపరేషన్ సిందూర్‌ దెబ్బ.. పాక్ కు వందల మిలియన్ డాలర్ల నష్టం..!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ చర్యల వల్ల పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆపరేషన్ ఫలితంగా పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత క్షిపణి వ్యవస్థలు….

అయోధ్యలో మరో కీలక ఘట్టం… జూన్ 5న రామ్‌దర్బార్ ప్రాణప్రతిష్ఠ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం తుది దశకు చేరుకుంది. జూన్‌ 5వ తేదీ నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ చారిత్రక ఘట్టానికి….

ఆ డైరీలో పాకిస్థాన్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్న జ్యోతి మల్హోత్రా..!

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఆమె నుంచి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలోని కొన్ని….

పహల్గమ్‌లో 3 నెలల ముందు జ్యోతి మల్హోత్రా రెక్కీ..?

జ్యోతి మల్హోత్రా.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పహల్గాం దాడి తర్వాత గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ ఆమె. ఏడాది క్రితమే ఈమె గురించి ఒక సామాన్య పౌరుడు సోషల్ మీడియాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల్ని….

గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా గురించి వెలుగులోకి కొత్త కొత్త విషయాలు..!

గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. యూట్యూబ్ పేరుతో తరచూ పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ హైకమిషన్‌ కార్యాలయాలను సందర్శించేవారిని సమాచారం. అంతేకాదు హైదరాబాద్, పూరీ ప్రాంతాలతో ఆమెకు లింకులు ఉన్నట్లు వార్తలు….