Category: National

అప్పుల్లో కూరుకుపోతున్న శత్రు దేశాలు..! ఆర్థిక పతనంతో అప్పు తీర్చడం అసాధ్యం..

అమెరికా దేశ అప్పు 36.2 ట్రిలియన్ డాలర్లు… చైనా అప్పు 18.82 ట్రిలియన్ డాలర్లు ఎప్పుడో దాటి పోయాయి… ఆదాయం వేగంగా తగ్గిపోవడం, ఆర్థిక పతనంతో అప్పు తీర్చడం అసాధ్యం అని ఆ దేశాలకు బాగా అర్థం అయింది… మన భారతదేశం….

రియల్ టైమ్ పోలింగ్ శాతం తెలిపే కొత్త యాప్.. లాంచ్ చేసిన ఎన్నికల కమిషన్..

భారత ఎన్నికల సంఘం (ECI) ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, వేగాన్ని పెంచడానికి ఒక కొత్త సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వ్యవస్థ ఓటరు హాజరు శాతం గురించిన సమాచారాన్ని వేగంగా, సకాలంలో అందించడంలో సహాయపడుతుంది. గతంలో జరిగే ఆలస్యాలను తగ్గించడం….

భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఎంతో దూరంలో లేదు: అమెరికా..

భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో చర్చలు ఊపందుకున్నాయని, రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావం….

దేశంలో రోజు రోజుకీ కరోనా విజృంభణ..! ఇప్పటికే 3900 కరోనా కేసులు..

దేశంలో రోజు రోజుకీ కరోనా విజృంభిస్తోంది. సైలెంట్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈరోజు వరకు దేశవ్యాప్తంగా 3900 కి పైగా యాక్టివ్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, గుజరాత్….

భారతదేశానికి రైలును తీసుకురావడంలో ఆంగ్లేయులకు ఘనత దక్కిందా..?

భారతదేశానికి రైలును తీసుకురావడంలో ఆంగ్లేయులకు ఘనత దక్కిందా? అస్సలు కాదు, నానా జగన్నాథ్ శంకర్ సేథ్ ఈ పనికి చొరవ చూపిన మొదటి వ్యక్తి. నానా ఒక స్వర్ణకారుల కుటుంబంలో జన్మించారు, మరియు వ్యాపార కుటుంబం కావడంతో వారు చాలా ధనవంతులు…..

భీకర యుద్ధం..అయినా భయపడకుండా పదేళ్ల పిల్లాడు ఆర్మీకి సాయం..

ఆపరేషన్ సింధూర్ లో వీర జవాన్లతో పాటూ ఓ బాలుడు కూడా ప్రముఖ పాత్ర పోషించాడు. భారత్ – పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉన్న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా తారావాలీ గ్రామానికి చెందిన శ్రావణ్ సింగ్ కాల్పుల మోతలో కూడా….

హనీట్రాప్‌లో భారత ఇంజనీర్.. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం పాక్ కు..!

దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థలకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై థానేకు చెందిన ఓ ఇంజనీర్‌ను మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు రవీంద్ర వర్మ (27), ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ….

కేంద్రం కొత్త ప్లాన్.. ప్రతి ఇంటికి డిజిటల్ ఐడీ..

మోదీ సర్కార్ సరి కొత్తగా ప్లాన్ చేస్తోంది. ఆధార్ తరహాలో దేశంలోని ప్రతి ఇంటికి డిజిటల్ సంఖ్య ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. పౌర సేవల నాణ్యతను మెరుగుపరచడం, దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం దీని లక్ష్యం.  ఈ కొత్త….

కెనడాలోకి చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటితే.. 5వేల డాలర్లు జరిమానా..

ఇరాన్‌లోకి అక్రమంగా సరిహద్దు దాటితే 8 సంవత్సరాల జైలు శిక్ష  ఉత్తర కొరియాలోకి అక్రమంగా సరిహద్దు దాటితే కాల్చి చంపేస్తారు.   – భారతదేశంలోకి అక్రమంగా సరిహద్దు దాటినోళ్ళకి ఉచిత వైద్యం, ఉచిత బీమా, ఫ్రీ దుస్తులు, ఆహారం, గృహనిర్మాణం, సంక్షేమం,….

రైతులకు శుభవార్త… ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం..

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) పెంచుతూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ….