Category: National

రైల్వేశాఖ కొత్త నిబంధన..!

తత్కాల్ పథకం ద్వారా టికెట్లు బుక్ చేసుకునే విధానంలో రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులు తీసుకువచ్చింది. జులై 1 నుంచి తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు నిన్న అన్ని….

యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. ఆర్థిక శాఖ క్లారిటీ..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా రూ.3 వేలకు మించి చేసే చెల్లింపులపై 0.3% మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధిస్తారంటూ బుధవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. అలాంటి….

హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. తెరపైకి జితేంద్ర రఘువంశీ పేరు..

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘హనీమూన్ హత్య’ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ.. తన భర్త రాజా రఘువంశీ హత్యకు కిరాయి హంతకులకు డబ్బులు చెల్లించేందుకు జితేంద్ర రఘువంశీ అనే వ్యక్తికి చెందిన….

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్..! ఉద్యోగితో భార్య అక్రమ సంబంధం..?

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. పెళ్లిచేసుకొని నవదంపతులు మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లిన ఈ కేసులో అక్కడి వరుడు హత్యకు గురయ్యాడు. అక్కడి నుంచి అతని భార్య పరారైంది. తాజాగా ఇప్పుడు ఆమె ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని….

90 ఏళ్ల బామ్మను పెళ్లాడిన 95 ఏళ్ల తాత..! సోషల్ మీడియాలో తెగ వైరల్..

ప్రేమకు, బంధానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, రాజస్థాన్‌కు చెందిన ఒక వృద్ధ జంట ఏడు దశాబ్దాల సహజీవనం అనంతరం సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది. ఈ అరుదైన ఘటన డుంగర్‌పూర్ జిల్లాలోని గలందర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సమక్షంలో….

ఐఎస్ఎస్‌కు భారత పైలట్ శుభాన్షు శుక్లా.. ‘మిషన్ ఆకాశ గంగ’కు సర్వం సిద్ధం..!

నాలుగు దశాబ్దాల క్రితం రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసి భారత కీర్తి పతాకను ఎగురవేయగా, ఇప్పుడు మరో భారతీయుడు సుదూర రోదసిలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. భారత వాయుసేనకు చెందిన పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష….

పాక్ గూఢచర్యం కేసులో యూట్యూబర్ జస్బీర్ సింగ్ విచారణలో కీలక విషయాలు..!

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘జాన్‌మహల్ వీడియో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న జస్బీర్, పాకిస్థాన్‌కు కీలక సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై జూన్ 4న అరెస్టయ్యాడు. ఈ….

ఉగ్రవాదులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర హెచ్చరిక..!

జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి ప్రస్థానంలో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఒక కీలక మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుట్రలు పన్నినా కశ్మీర్‌లో ప్రగతిని ఎవరూ నిలువరించలేరని ఆయన స్పష్టం….

RCB ప్రతినిధులను అరెస్ట్ చేయండి: CM..

RCB ప్రతినిధులను అరెస్ట్ చేయండి: CM బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. RCB, DNA మేనేజ్మెంట్, KSCA ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే RCB యాజమాన్యంపై కేసు నమోదైన….

బెంగ‌ళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. వెలుగులోకి కీల‌క విషయలు..!

18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆనందం అభిమానులకు ఎక్కువసేపు నిలవలేదు. నిన్న‌ సాయంత్రం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అభిమానులు భారీగా….