“ఒకే భూమి – ఒకే ఆరోగ్యం కోసం యోగా” ప్రధాని మోడీ..!
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం, జూన్ 21, 2025న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాకు వయసు, హద్దులు వంటి పరిమితులు లేవని, ఇది అందరికీ చెందిందని స్పష్టం….







