Category: National

ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటన..!

అమెరికాలో ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీలకు వ్యతిరేకంగా ‘అమెరికా పార్టీ’ పేరుతో ఒక కొత్త రాజకీయ శక్తిని ఏర్పాటు చేయనున్నట్లు ఎలాన్ మస్క్ తన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. “ప్రజలకు వారి స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకే….

ఆదాయ సమానత్వంలో భారత్ సత్తా… ప్రపంచంలోనే 4వ స్థానం..!

ఆదాయ సమానత్వం విషయంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన దేశంగా నిలుస్తోంది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఆదాయ పంపిణీలో అసమానతలను కొలిచే ‘గిని సూచీ’లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించి, ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచింది…..

లా కాలేజీ అత్యాచారం..! నిందితుడి వెనుక షాకింగ్ హిస్టరీ..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థిని అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా సహా నలుగురిని ఈ తెల్లవారుజామున కాలేజీకి తీసుకెళ్లి క్రైమ్ సీన్….

టెక్కీ వికృతం.. ఆఫీస్ టాయిలెట్‌లో మహిళా ఉద్యోగిని వీడియో తీస్తూ అరెస్ట్..

దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆఫీస్ టాయిలెట్‌లో ఒక మహిళా ఉద్యోగిని రహస్యంగా వీడియో తీస్తున్న సహోద్యోగిని బాధితురాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆరోపణలపై బెంగళూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు…..

దేశవ్యాప్తంగా జూలై 1 నుండి పలు కీలక నిబంధనలు..

దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పలు కీలక నిబంధనలు మారనున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు నుంచి క్రెడిట్ కార్డుల వినియోగం, రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ వరకు అనేక అంశాల్లో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ….

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు..!

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ప్రతిష్టంభనకు తెరపడింది. ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువుకు ఒక్కరోజు ముందే, అంటే జులై 8న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ….

ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథ యాత్ర నేడే..!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి పోటెత్తారు. దీంతో పూరీ వీధులన్నీ జనసంద్రంగా మారాయి. జై….

భారత్‌తో చర్చలకు పాక్ సిద్ధం..!

ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేంత వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరిపేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం చర్చల అంశాన్ని పదేపదే లేవనెత్తుతోంది. ఇరు దేశాల మధ్య పరిష్కారం కాని వివాదాలపై అర్థవంతమైన చర్చలకు తాము సిద్ధంగా….

ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైనికుడిపై సుప్రీంకోర్టు ఫైర్..! ఎందుకంటే..?

చట్టం ముందు అందరూ సమానమే. న్యాయం అందరికీ ఒక్కటేనని సుప్రీం కోర్టు మంగళవారం నొక్కి చెప్పింది. దేశ సేవ చేసినంత మాత్రాన క్రిమినల్ కేసుల్లో మినమాయింపు నిచ్చేది లేదని తేల్చి చెప్పింది. 20 ఏళ్ల క్రితం వర కట్న వేధింపులు, భార్య….

యుద్ధం మీరు మొదలు పెట్టొచ్చు.. ముగించేది మేమే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్..!

అమెరికా… ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా తమపై నేరుగా దాడులకు పాల్పడినందున ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ సైన్యం సోమవారం హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఇబ్రహీం….