Category: National

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్కొక్కసారి రూ. 2 వేల చొప్పున మూడు సమానమైన ఇన్‌స్టాల్‌మెంట్లలో ఏడాదికి రూ. 6,000 మొత్తాన్ని కేంద్రం అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023-24….

టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం

టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప ధాటికి ఇప్పటివరకు….

మాజీ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన

ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను రిటైర్మెంట్ అయినా రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే….

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈసారి కీలక ప్రకటనలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈసారి కీలక ప్రకటనలు చేసింది. అయితే రైతుల్లో కొన్ని అంచనాలు ఈ బడ్జెట్ అందులేకపోయింది. పీఎం కిసాన్ కార్యక్రమం కింద విస్తృతంగా ఊహించిన ఆదాయ మద్దతును ప్రభుత్వం మర్చిపోయిందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తం అవుతోంది. బడ్జెట్‌కు….

పాకిస్థాన్‌లో వికీపీడియాపై బ్యాన్..

పాకిస్థాన్‌లో వికీపీడియా బ్లాక్ అయింది. వికీపీడియా వెబ్‌సైట్‌లో దైవదూషణకు సంబంధించి ఆ దేశ ప్రభుత్వం బ్యాన్ చేసింది. దైవదూషణకు సంబంధించిన కంటెంట్‌ను వికీపీడియా తొలగించలేదని పొరుగు దేశం ఆరోపించింది. పాకిస్తాన్ టెలికాం అథారిటీ అనుచితమైన కంటెంట్‌ను తొలగించడానికి వికీపీడియాకు 48 గంటల….

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే విజయ్ నాయర్ వ్యవహారం నడిపినట్టుగా ఈడీ ఛార్జిషీటు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే విజయ్ నాయర్ వ్యవహారం నడిపినట్టుగా ఈడీ ఛార్జిషీటు చెబుతోంది. అదే సమయంలో ఈ స్కాంకు కాకినాడలో కూడా తీగలున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ డైరెక్టర్ ముత్తా గౌతమ్ పేరుండటమే ఇందుకు కారణం. ఢిల్లీ రాస్….

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. డాక్యుమెంటరీపై చేసిన ట్వీట్లను తొలగించడంపై జారీ చేసిన ఉత్తర్వులను కోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ విషయంలో మధ్యంతర….

ఆఫ్ఘనిస్తాన్‌కి భారత్ నుంచి రూ. 200 కోట్లు నిధులు.. స్పందించిన తాలిబన్లు

కేంద్రం నిన్న బుధవారం ప్రకటించిన బడ్జెట్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం రూ. 18,050 కోట్లు కేటాయించగా అందులో రూ. 200 కోట్లు ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం కేటాయించింది. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం ఇండియన్ గవర్నమెంట్ రూ. 200 కోట్లు కేటాయించడంపై….

AP

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిన్న పార్లమెంట్లో బడ్జెట్ పలు విప్లవాత్మక నిర్ణయాలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిన్న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు.. ఈ సందర్భంగా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.. బడ్జెట్ అంటే వడ్డింపులు, రాయితీలు సాధారణం.. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ లో మనకు మన దేశానికి సంబంధించిన కేటాయింపులు….

ఎన్డీఏ_2 చివరి బడ్జెట్ ఇదే; ప్రజల ఆశలను నిర్మలమ్మ నెరవేరుస్తారా?

అంతర్జాతీయంగా అనిచ్చిత పరిస్థితులు… విపరీతంగా పెరుగుతున్న ధరలు.. రూపాయి పై పెరుగుతున్న ఒత్తిడి.. ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు… ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం పార్లమెంటులో 2023_24 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.. 2019లో వరుసగా….