Category: National

బీజేపీ, ఒవైసీలది రామ్, శ్యామ్ జోడీ అని ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా

బీజేపీ, ఒవైసీలది రామ్, శ్యామ్ జోడీ అని ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. శివసేన ఒంటరిగానే పోరాడుతుందని స్పష్టం చేశారు. తమ పార్టీ ఇప్పటికీ బలంగానే ఉందని చెప్పారు. వీర్ సావర్కర్.. మహారాష్ట్ర లెజెండ్‌….

అదానీపై హిండెన్ బర్గ్ నివేదికతో పండగ చేసుకుంటున్న ట్రక్ డ్రైవర్లు

హిండెన్ బర్గ్ రీసర్చ్ నివేదికతో అదానీ గ్రూపు అతలాకుతలమై పోయింది. షేర్ల పతనంతో అదానీ గ్రూపుల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆవిరైపోయాయి. ఈ నేపథ్యంలో హిండెన్ బర్గ్ నివేదిక తమ సమస్యను పరిష్కరించిందని హిమాచల్ ప్రదేశ్ లోని ట్రక్ డ్రైవర్లు,….

AP

వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులివే..

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం రెండో నెల కొద్ది రోజుల్లో ముగియబోతోంది. మార్చి ప్రారంభం కానుంది. హోలీ (మార్చి 2023లో బ్యాంక్ హాలిడే)తో సహా అనేక ముఖ్యమైన పండుగలు మార్చిలో జరుపుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం, మార్చి….

AP

విశాఖ తీరానికి గుండెకోతను మిగులుస్తోన్న రాకాసి అలలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభం

విశాఖ తీరానికి గుండెకోతను మిగులుస్తోన్న రాకాసి అలలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. 2లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీరంలో డిపాజిట్ చేసేందుకు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. నెలరోజుల పాటు నిర్వహించే తీర రక్షణ చర్యల కోసం, సుమారు 20కోట్లను….

AP

త్వరలోనే వైజాగ్ నుంచే పరిపాలన ప్రారంభం

ఏపీలో మూడురాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శ్రీశైలంలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ చెప్పినట్టు త్వరలోనే పరిపాలన వైజాగ్ నుంచి జరుగుతుందన్నారు మంత్రి బుగ్గన. విభజన సమయంలో….

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ అగంతకుడు మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగుడు ఈస్ట్ లాన్సింగ్‌లోని ప్రధాన క్యాంపస్‌లోకి….

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ వినియోగం విషయంలో కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ వినియోగం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జీ 20 దేశాల ప్రయాణీకుల సౌకర్యార్ధం ఆర్బీఐ కొత్త వెసులుబాటు కల్పించింది. జీ 20 దేశాల ప్రయాణీకులు ఇండియాలో ఉండే సమయంలో యూపీఐ వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది…..

తుపాను కారణంగా న్యూజిలాండ్ జాతీయ అత్యవసర పరిస్థితి

తుపాను కారణంగా న్యూజిలాండ్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించడం న్యూజిలాండ్ చరిత్రలో ఇది మూడోసారి. 2019 క్రైస్ట్‌చర్చ్ ఉగ్రవాద దాడులు మరియు 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో అత్యవసర పరిస్థితిని విధించారు. తాజాగా గాబ్రియేల్ తుపాన్ న్యూజిలాండ్….

AP

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ బ్యూరో ఛీఫ్ ఏబీపై చర్యలకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఛీఫ్ ఏపీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ మేరకు ఏపీ ఛీఫ్ సెక్రటరీకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వానికి , ఇంటెలిజెన్స్ మాజీ అధికారికి మధ్య చాలాకాలంగా….

కల్వకుంట్ల కవిత..దుబాయ్‌లో బ్యాంకు కోసం దరఖాస్తు..

కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముద్దుల తనయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి తెలంగాణ ప్రజలకు పరిచయం. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లోల ఆమె నిజామాబాద్‌ ఎంపీగా విజయం సాధించారు. ఐదేళ్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019….