Category: National

AP

మరో కొత్త వైరస్…

ప్రస్తుతం ఏ ఇంటి తలుపు తట్టినా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. అదే పనిగా దగ్గు.. తోడుగా శ్వాసకోశ సమస్యలు.. జ్వరం. దీనికి దేశవ్యాప్తంగా పంజా విసురుతోన్న ఇన్‌ఫ్లుయెంజానే కారణం. కొవిడ్‌ వైరస్‌తో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా……

AP

బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించిన భారత నౌకాదళం..

భారత నౌకాదళం స్వదేశీ బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి లక్ష్యాన్ని చేధించింది. స్వావలంబన భారత్‌లో భాగంగా భారత నౌకాదళం ఆదివారం (మార్చి 05) బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీని బూస్టర్‌ను DRDO రూపొందించింది. అరేబియా….

నానో లిక్విడ్‌ డీఏపీ వల్ల రైతుల జీవితం సులభతరం–: ప్రధాని మోడీ

నానో లిక్విడ్‌ డీఏపీ(డై అమ్మోనియం పాస్ఫేట్‌)కి ఆమోదం తెలపడం రైతుల జీవితాన్ని సులభతరం చేయడంలో కీలక ముందడుగని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నానో ద్రవీకృత డీఏపీను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి….

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ – SBI) తాజాగా తన కస్టమర్లకు ఒక శుభవార్త

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ – SBI) తాజాగా తన కస్టమర్లకు ఒక శుభవార్త తెలియజేసింది. ఇప్పటికే ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టి వాటి ద్వారా ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్న ఎస్బిఐ తాజాగా….

ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తులు అందరికీ పిఎఫ్ అకౌంట్ తప్పనిసరి

ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తులు అందరికీ పిఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. భవిష్యత్తులో అత్యవసర సమయాలలో డబ్బు కోసం ఇబ్బంది పడకుండా ప్రతినెల వచ్చే జీతం లో కొంత మొత్తం పిఎఫ్ అకౌంట్ లో పొదుపు చేస్తారు. పీఎఫ్‌….

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అమలులోకి

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చింది.దేశ ప్రజలలో ఆర్థిక భద్రత పెంపొందించడం కోసం మోడీ సర్కార్ ఇప్పటికే తీసుకువచ్చినటువంటి పథకాల ద్వారా ఎంతో మంది పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు.పోస్టాఫీస్ పథకాలు, LIC….

భారతీయ అమెరికన్ ను నామినేట్ చేసిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికా, ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ అయిన అజయ్ బంగా పేరును నామినేట్ చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటన జారీ చేశారు.   అజయ్ బంగా గతంలో మాస్టర్ కార్డ్….

అదానీ పవర్ లిమిటెడ్ నుండి విద్యుత్తు కొనడానికి బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDB) చేసుకున్న ఒప్పందం

అదానీ పవర్ లిమిటెడ్ నుండి విద్యుత్తు కొనడానికి బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDB) చేసుకున్న ఒప్పందంపై ఆ దేశంలో తీవ్ర నిరసనలు వస్తున్నాయి. అదానీపై హిండెన్ బర్గ్ నివేదికల తర్వాత ఆ ఒప్పందంపై మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. బాంగ్లాదేశ్….

భారత దేశంలో అనేక మంది రాజకీయనాయకులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లలో పెగాసిస్ స్పై వేర్

భారత దేశంలో అనేక మంది రాజకీయనాయకులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లలో పెగాసిస్ స్పై వేర్ ను జొప్పించి ప్రభుత్వం గూఢచర్యం చేసిందని , పెగాసస్‌ స్పైవేర్ ను ఉపయోగించి తనపై కూడా గూఢచర్యానికి పాల్పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు…..

మరో 200 మందిని తొలగించిన ట్విట్టర్

న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ శనివారం రాత్రి 200 మందిని తొలగించింది. దాదాపు 2,000 మంది ఉద్యోగులతో కూడిన ట్విట్టర్ వర్క్‌ఫోర్స్‌లో ఇది 10 శాతం ఉంటుంది. అక్టోబర్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేసిన ఎలోన్ మస్క్,….