Category: AP

AP

అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కల పెంపకం

అనంతపురం, జులై 17 : జిల్లావ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టడం జరుగుతోంది. పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో “ఏక్ పెద్ మా కే నామ్” కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా 100 కి….

AP

ప్రసిద్ద చారిత్రక, పురావస్తు దర్శనీయ ప్రదేశాలకు నిలయం అనంతపురము జిల్లా…

ప్రత్యేక కథనం.. ప్రసిద్ద చారిత్రక, పురావస్తు దర్శనీయ ప్రదేశాలకు నిలయం అనంతపురము జిల్లా అనంతపురం, జులై 16 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లాగా ప్రాముఖ్యత చెందిన అనంతపురము జిల్లా చారిత్రక, పురావస్తు పరంగా చరిత్రలో ఉన్నత స్థానం….

AP

వైసీపీ భూ దందాలు, దోపిడీపై శ్వేతపత్రం విడుదల..

వైఎస్సార్సీపీ భూ దందాలు, సహజ వనరుల దోపిడీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ పై శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో.. వైసీపీ హయాంలో జరిగిన….

AP

కేబినెట్ భేటీ, ఆ తర్వాత ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకంటే..?

ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ టూర్‌‌లో భాగంగా తొలుత అమిత్ షాను కలిసిన తర్వాతే ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. విభజన అంశాలతోపాటు రాజకీయాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   చంద్రబాబు కేబినెట్ మంగళవారం ఉదయం 11….

AP

జగన్ మళ్లీ బెంగుళూరు ఎందుకు..?

వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ బెంగుళూరుకు మకాం మార్చారా? అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టినట్టేనా? పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? జాతీయ రాజకీయ పార్టీల నేతలతో మంతనాలు కోసమే బెంగుళూరు వెళ్తున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు పార్టీ నేతలను వెంటాడుతున్నాయి…..

AP

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో చంద్రబాబు నాయుడు భేటీ..!

ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో సమావేశమయ్యారు. అంతకంటే ముందుగా తన అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రుబాబుకు షిండే సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు…..

AP

తుడిచిపెట్టుకుపోయినా.. వైసీపీని వదలని వైఎస్ షర్మిల..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. వైనాట్ 175 అని గంభీరంగా బరిలోకి దిగిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎవరూ ఊహించని రీతిలో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకత చీలకుండా కూటమి జాగ్రత్తపడటంతో….

AP

ఏపీలో ఆరోగ్య శ్రీ పేరు మార్పు..!

ఏపీ ఆరోగ్య శ్రీ పథకం పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా మారుస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేసారు. ఇప్పటి వరకు డాక్టర్….

AP

ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్, జగన్‌పై కేసు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వణికిపోతున్నారు. ఏ రోజు ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. రాజకీయ నేతలు ఎవరు తమపై కేసులు పెడతారేమోనని కంగారుపడుతున్నారు. డ్యూటీకి వస్తున్నా టెన్షన్ మాత్రం అనుక్షణం ఆయా అధికారులను వెంటాడుతోంది. అధికారం చేతులో….

AP

అనంతపురంలో విమానాశ్రయం..!

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. అనంతపురంలో అనువైన భూమి చూపిస్తే విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యయనం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఇక్కడ ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థికమంత్రి….