Category: AP

AP

జగనన్న విద్యాకానుకలో రూ.120 కోట్ల స్కాం-జనసేన మరో సంచలన ఆరోపణ..

ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలు, అక్రమాలను రోజుకొకటి చొప్పున బయటపెడతామని వారం రోజుల క్రితం ప్రకటించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇవాళ మరో సంచలన ఆరోపణ చేశారు. విద్యా శాఖలో ఓ స్కామ్ కు సంబంధించిన వివరాలను ఆయన….

AP

నేటి నుండి TDP- జనసేనల ఆత్మీయ సమావేశాలు..

ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు…..

AP

ఆ పథకం అమల్లో మార్పులు – లబ్దిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు..!!

ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. ఈ నెల 28న విద్యా దీవెన నిధుల విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే నవ రత్నాల అమల్లో భాగంగా మహిళల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇప్పటికే 2.43 లక్షల….

AP

యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో NH 67 రోడ్ మీద గుంతకల్లు వైపు నుండి తాడిపత్రి వైపు కారు వెళ్తూ ఉండి, ఎదురుగా తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్న ఆటో ను డీ కొట్టడంతో ఆటో డ్రైవర్ హరికి గాయాలు

న్యూస్. 9 యాడికి మండలంలోని వేములపాడు గ్రామ సమీపంలో NH 67 రోడ్ మీద గుంతకల్లు వైపు నుండి తాడిపత్రి వైపు కారు వెళ్తూ ఉండి, ఎదురుగా తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్న ఆటో ను డీ కొట్టడంతో ఆటో….

AP

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హర్షనీయం

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హర్షనీయం — జర్నలిస్టుల తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు — కదిరి నియోజకవర్గంలో త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం — కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి కదిరి, నవంబర్ 8: 👉….

AP

ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు హైదరాబాద్‌ః తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 8:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు…..

AP

విజయవాడలో ఘోర ప్రమాదం…

విజయవాడ నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్ ఫామ్ పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపై బస్సు తీసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.మృతుల్లో కండక్టర్ తో పాటు ఓ మహిళ, పది నెలల చిన్నారి….

AP

రోడ్లపైనే సభలు.. కొత్త సంస్కృతి తీసుకొచ్చిన వైసిపి..

విజయవాడ నగర ప్రజలు వైసీపీ నేతల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. విజయవాడ భవానిపురం క్రాంబ్వే రహదారిపై శివాలయం సెంటర్ వద్ద అనుమతి లేకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు…..

AP

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన బుల్లితెర హీరో..

జనసేన ఆవిర్భావం నుంచి పవన్ ఒంటరిగానే పోరాడుతున్నారు. చిత్ర పరిశ్రమ వ్యక్తిగానే కాకుండా తనకంటూ స్వశక్తితో ఏపీ ప్రజల కోసం గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతున్నా.. సరైన విజయం దక్కకున్నా రాజకీయాలను విడిచిపెట్టలేదు. అటు సినిమాల్లో సైతం….

AP

చివరి నిమిషంలో పవన్ తో ఆ ప్రకటన చేయించాలనుకుంటున్న బిజెపి..

బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ విషయంలో ఏకంగా సోషల్ మీడియాలో ఒపీనియన్ పోల్స్ పెట్టారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఎవరికి లాభం అని ప్రశ్నించారు. దాదాపు పదివేల మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. బిజెపితో….