ఆ పత్రికలో వైఎస్ షర్మిలకు వాటానా..?
ఏపీ సీఎం జగన్ పదేపదే తనకు మీడియా సపోర్ట్ లేదని చెబుతారు. తన చేతిలో ఏ మీడియా లేదని ప్రజలకు వివరిస్తుంటారు. కానీ ప్రజలందరికీ తెలుసు. సాక్షి అనే మీడియా జగన్ కుటుంబానిది అని తెలుసు.అయితే ఇప్పుడు సాక్షి ఒక్క జగన్….
ఏపీ సీఎం జగన్ పదేపదే తనకు మీడియా సపోర్ట్ లేదని చెబుతారు. తన చేతిలో ఏ మీడియా లేదని ప్రజలకు వివరిస్తుంటారు. కానీ ప్రజలందరికీ తెలుసు. సాక్షి అనే మీడియా జగన్ కుటుంబానిది అని తెలుసు.అయితే ఇప్పుడు సాక్షి ఒక్క జగన్….
అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దాదాపు 52 రోజులు పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఒక్క స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసే కాదు.. మరో….
రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. తద్వారా విజయం దక్కుతుందని ఆశాభావంతో ఉన్నారు. నిన్నటి నుంచి ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించారు. సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. వై నాట్….
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈరోజు తన నిర్ణయాన్ని ప్రకటించారు. గత కొద్దిరోజులుగా ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో రకరకాల ప్రచారం జరిగింది. ఒకానొక దశలో వైసీపీలో చేరతారని కూడా టాక్ నడిచింది…..
ఏపీలో ఎన్నికల హీట్ ప్రారంభమైంది. అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికలకు వ్యూహాలు పన్నుతున్నాయి. సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించనున్నారు. ‘సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు….
టిడిపి, జనసేన పొత్తుల వ్యవహారం అంత ఈజీగా తేలే అవకాశం కనిపించడం లేదు. అది అనుకున్నంత సులువు కాదని తెలుస్తోంది. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెను దుమారమే రేగుతోంది. రా కదలిరా సభల్లో చంద్రబాబు….
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం వెలుగులోకి రావడం గమనార్హం. టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురిపై అనర్హత వేటు వేయాలని వైసిపి నాయకత్వం కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీలో చేరిన నలుగురు టిడిపి ఎమ్మెల్యేలపై….
చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 25 పార్లమెంటు స్థానాల్లో.. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఈ సభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు కొన్నిచోట్ల పరోక్షంగా టిడిపి అభ్యర్థులు విషయమై సంకేతాలు….
💥 #మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో బయటపడ్డ లంచగొండి వ్యవహారం.. 🔹 గత ప్రభుత్వం లో పాలకుల తాలూకా అవినీతి బుద్దులు ఉద్యోగులు నేటికీ కొనసాగింపు..🤷♂️ 👉 గర్భిణీ స్త్రీలు #చెక్అప్ కి వచ్చిన, #డెలివరీ అయినా వారివద్ద….
మణుగూరులో ఓసి ఫోర్ దుర్గ ఓ బి కంపెనీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరగడం జరిగింది. యాజమాన్యం మేనేజర్ రాజు భాయ్ మరియు అలీ మరియు లేస్ భాయ్ ఎన్ టి యు సి కార్యకర్తలు కార్మికులు పాల్గొనడం….