Category: AP

AP

ప్రశంసా పత్రం అందుకున్న తుళ్లూరి..

ప్రశంసా పత్రం అందుకున్న తుళ్లూరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కల్లెక్టర్ ప్రియాంక ఆల గారి చెతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్న జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య గారు.ఈ సందర్భంగా ఎంపీపీ ముత్తినేని సుజాత….

AP

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు..

🇮🇳🇮🇳గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు🇮🇳🇮🇳   తేదీ 26-1-2024 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం మణుగూరులోని ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం) మాంటిస్సోరి పాఠశాలలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జాతీయ….

AP

షర్మిలపై వైసీపీ వ్యూహం..

మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ లకు మీడియా ప్రాధాన్యం లేకుండా చేసేందుకు.. మరో వ్యూహంలో భాగంగానే షర్మిల కామెంట్స్ ను తిప్పి కొడుతున్నారు. అది కూడా ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్….

AP

కుటుంబంలో చీలికకు జగనే కారణం.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..

వైఎస్ షర్మిల డోసు పెంచారు. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆమె వైసీపీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. రోజురోజుకు ఆమె విమర్శల డోసు పెంచుతున్నారు. సోదరుడు జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. తన కుటుంబంలో చీలికకు కాంగ్రెస్….

AP

చంద్రబాబుకి షాక్ ఇచ్చిన జగన్..

సార్వత్రిక ఎన్నికల ముంగిట ఏపీ సీఎం జగన్ చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదించారు. ఎప్పుడో మూడేళ్ల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదం కోసం నేరుగా స్పీకర్….

AP

మంగళగిరిలో లోకేష్ ను ఓడించే బిగ్ ప్లాన్..

తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు పోటీ చేసే నియోజకవర్గాలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ లు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, హిందూపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎలాగైనా వారిని ఓడించాలని డిసైడ్ అయ్యింది. ఆ బాధ్యతలను వైసిపి ముఖ్య నేతలకు….

AP

రూపాయి వేతనం పెంచకుండానే.. ఏపీలో అంగన్వాడీల సమ్మె విరమణ.. ఎలా సాధ్యమైందంటే..?

ఏపీలో అంగన్వాడీలు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటి ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత 42 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేపట్టారు. ఒకానొక దశలో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. నిన్న….

AP

రోజాకు సొంత పార్టీ నేతలే ఝలక్..

వైసీపీలో మంత్రి రోజాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. ఆమెను సొంత పార్టీ శ్రేణులు టార్గెట్ చేసుకుంటున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట తమ స్వరం వినిపిస్తున్నారు. ఏకకాలంలో ముప్పేట దాడి చేస్తుండడంతో.. రోజా వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో….

AP

జనంలోకి పవన్.. ఇక తగ్గేదేలే..

ప్రతిరోజు మూడు సభలకు పవన్ హాజరు కానున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటనలు ఉండబోతున్నాయి. దీనిపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు….

AP

ఎన్నికల వేళ జగన్ కొత్త వరాలు పనిచేస్తాయా..?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ కసిగా ప్రయత్నిస్తున్నారు. అటు సంక్షేమ పథకాలతో పాటు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను శత శాతం అమలు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. తాను వస్తేనే సంక్షేమం కొనసాగుతుందని.. చంద్రబాబు అధికారంలోకి వస్తే….