Author: YES9 TV

గువ్వల బాలరాజుపై దాడి ఎపిసోడ్ ఓ డ్రామా: ప్రశాంత్ కిషోర్ వ్యూహాలంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి….

ఒవైసీ శర్వాణీ వెనుక పైజామా ఉందనుకున్నా.. ఖాకీ నిక్కరుంది: రేవంత్ ఫైర్

హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీ శర్వాణీ లోపల పైజామా ఉందని అనుకున్నా.. కానీ, నిక్కరు ఉందని అర్థమైందంటూ వ్యాఖ్యానించారు. ముస్లిం హక్కుల కోసం….

షాకింగ్: దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమాని దారుణ హత్య

ముంబై: దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు వర్కర్లు దాబా యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన నాగ్‌పూర్‌ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుహి ఫటా….

AP

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హర్షనీయం

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హర్షనీయం — జర్నలిస్టుల తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు — కదిరి నియోజకవర్గంలో త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం — కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి కదిరి, నవంబర్ 8: 👉….

AP

ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు హైదరాబాద్‌ః తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 8:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు…..

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి క్రూరమైన దాడి

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి క్రూరమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మొసాద్ వంటి సంస్థలు ఉన్నప్పటికీ హమాస్ దాడి గురించిన వివరాలు ముందుగా రాకపోవడంపై అందర్ని….

మేడిగడ్డ పిల్లర్ కుంగడంపై రాష్ట్రానికి కేంద్రం లేఖ.. !

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కేంద్రం రాష్ట్రానికి మరో లేఖ రాసింది. బ్యారేజ్ లోని 20 పిల్లర్ కొద్ది రోజులు క్రితం కుంగింది. ఇందుకు సంబంధించే కేంద్రం లేఖ రాసింది. ఘటనపై….

కజికిస్థాన్‌ లోని ఓ బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం

కజికిస్థాన్‌ లోని ఓ బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ నిర్వహిస్తున్న కజకిస్థాన్ బొగ్గు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 28 మంది కార్మికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. మీథేన్ పేలుడు సంభవించిన తర్వాత, కోస్టెంకో గనిలోని….

హాట్ టబ్‌లో అనుమానాస్పద స్థితిలో.. ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ నటుడు, కమేడియన్ మాథ్యూ పెర్రీ (Matthew Perry) కన్ను మూశారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. అవివాహితుడు. లాస్ ఏంజిలిస్‌లోని తన ఇంట్లో హాట్ టబ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. హాట్ టబ్‌లో నిర్జీవంగా ఉన్న….

AP

రేవంత్ కు చంద్రబాబు గుడ్ న్యూస్ – అటు నుంచి ఆట మొదలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 51 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు తెలంగాణ ఎన్నికల పైన తన ఆలోచన ఏంటో స్పష్టం చేసారు. ఏపీలో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహం అమలు….