హోళగొంద మండలం సులువాయి లో దారుణం….
కర్నూలు జిల్లా.. హోళగొంద మండలం సులువాయి లో దారుణం.. ఆస్థి కోసం పిన్నా తల్లిని చంపిన కొడుకు… మీ పేరు పై ఉన్న రెండు ఎకరాల భూమి మాకు ఇవ్వాలని అడిగిన కొడుకు., ఇవ్వకపోవడం తో ఎరుకలి కొడవలి చంపిన కొడుకు…….
కర్నూలు జిల్లా.. హోళగొంద మండలం సులువాయి లో దారుణం.. ఆస్థి కోసం పిన్నా తల్లిని చంపిన కొడుకు… మీ పేరు పై ఉన్న రెండు ఎకరాల భూమి మాకు ఇవ్వాలని అడిగిన కొడుకు., ఇవ్వకపోవడం తో ఎరుకలి కొడవలి చంపిన కొడుకు…….
ముదిగుబ్బ యస్ 9 ఏపీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర కమిటీ సిఐటియు పిలుపుమేరకు ముదిగుబ్బ లో ధర్నా… ఈరోజు ముదిగుబ్బలో సివిల్ సప్లై ఆఫీస్ నందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.. ముఖ్యంగా కొత్త కూలి రేట్లు పెంచకుండా….
అనంతపురం జిల్లా, రాయదుర్గం. వైకాపా రాజకీయ కుట్రలకు పావులు కావద్దు. _ దళిత సమాజానికి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి. సైకో జగన్ ఐదేళ్ల పాలనలో దళితులను అత్యంత కిరాతకంగా హింసించి, నయవంచనకు గురిచేశారని టీడీపీ….
ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి,విగ్రహ ప్రతిష్ఠ,,భోగేశ్వర స్వామి వారి, ఆలయం శివాలయం లోని ధ్వజస్తంబాల ప్రతిష్ట, చేసి గ్రామ శాంతిని నెలకొల్పి, నేడు మండల పూజను వైభవంగా జరిపించిన గ్రామ నాయకులు….
ముదిగుబ్బ యస్ 9 ఏపీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర కమిటీ సిఐటియు పిలుపుమేరకు ముదిగుబ్బ లో ధర్నా… ఈరోజు ముదిగుబ్బలో సివిల్ సప్లై ఆఫీస్ నందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.. ముఖ్యంగా కొత్త కూలి రేట్లు పెంచకుండా….
గురువారం ఉదయం 10 గంటలకు ఉరవకొండ డిపో మేనేజర్ హంపన్న తో కలిసి డిపో లోపల బయట దోమల నివారణ కొరకై ప్రజల ప్రయాణికుల శ్రేయస్సు దుశ్యా అభ్యర్థి ద్రావణాన్ని మలేరియా వర్కర్ల చేత ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్….
To, The press reporters uravakonda mandal. Sir, తమరికి తెలియచేయడం ఏమనగా ఈ రోజున అనగా 20-5-2026 న పెన్నహోబిలం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానమునకు బ్రహ్మోత్సవాల కాల మందు భక్తాదులు హుండీలయందు సమర్పించిన ముడుపులు, కానుకలను….
ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూముల సమస్యలపై ముదిగుబ్బ తాసిల్దార్ గారికి ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి గారి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది… అలాగే ముదిగుబ్బ మండల కేంద్రంలో దళితులకు స్మశాన….
ముదిగుబ్బ యస్ 9 ముదిగుబ్బ మండలంలో సత్యసాయి నీటి సరఫరా కార్మికులకు జీతాలు చెల్లించాలని ముదిగుబ్బ పట్టణ ప్రజలు, సత్యసాయి కార్మికులతో కలిసి రెండవ రోజు బుధవారం నాడు కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు…ఈ మేరకు సత్యసాయి కార్మికులు,మహిళలు ఖాళీ బిందెలు….
*ISMA* *Influencers& social media Association* ( ఇస్మా ) నేషనల్ లెవెల్ లో బలమైన కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్ల కంపెనీల భాగస్వామ్యంలో ఏర్పాటైన సంస్థ ఇది.. భవిష్యత్తులో సోషల్ మీడియా రాజ్యం… ఇక ముందు ముందు మనకు కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్స్, పొలిటికల్….