Author: Editor

AP

ధర్మవరంలో పారిశ్రామిక విప్లవం: బత్తలపల్లిలో 35కు పైగా MSME పార్కులకు ఘన శంకుస్థాపన!

బత్తలపల్లి (yes9tv )బత్తలపల్లిలో 35కు పైగా MSME పార్కులకు ఘన శంకుస్థాపన ధర్మవరం అభివృద్ధికి మరో ముందడుగు – యువతకు ఉపాధి, చేనేతకు కొత్త ఊపు బత్తలపల్లి, మే 25: ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని,….

AP

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనంతపురము….

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనంతపురము. ప్రకృతి వనరులను సంరక్షించాలన్న ప్రధాని పిలుపుతో “గ్యాస్‌మిత్ర” రూపొందించిన 14 ఏళ్ల యువ ఆవిష్కర్త భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రకృతి వనరుల సంరక్షణ మరియు ఇంధనాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాలన్న….

AP

తాగునీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చూడండి! _ అధికారులకు ఎమ్మెల్యే కాలవ ఆదేశం

  రాయదుర్గం పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చూడాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో రాయదుర్గం మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కనేకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో….

AP

నల్లమాడలో టీడీపీ మహానాడు ఏర్పాట్లపై సమీక్ష: విజయవంతం చేయాలని పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపు!

మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశాల మేర శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని మండల కన్వీనర్ మైలే శంకర్ నివాసములో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఈనెల 27, 28….

AP

కాటాలోనే మోసం.. చీని రైతులకు లక్షల్లో టోకరా: వ్యాపారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన బాధితులు!

అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం. టన్నుల్లో తూకాల మోసం.. చీని రైతులకు లక్షల్లో టోకరా.. చీని రైతులతో పాటు మొక్కజొన్న, వేరుశెనగ రైతులనూ మోసం చేశాడని ఆరోపణలు రాత్రికి రాత్రే వే బ్రిడ్జ్ తొలగింపు.. వ్యాపారిని పోలీసులకు అప్పగించిన రైతులు సొంత వే బ్రిడ్జ్‌(కాటా)ను….

AP

నకిలీ డాక్టర్లపై ఉక్కుపాదం మోపాలి: హిందూపురంలో వైద్యుల భారీ ర్యాలీ!

శ్రీ సత్య సాయి జిల్లా.. ఫేక్ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూపురంలో వైద్యుల ఆందోళన ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులను….

AP

పెనుకొండ వద్ద ఘోర ప్రమాదం: లారీని ఢీకొట్టిన మరో లారీ.. డ్రైవర్ సజీవదహనం!

సెంటర్ పెనుకొండ శ్రీ సత్యసాయి జిల్లా శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన ఘటనలో లారీ పూర్తిగా కాలిపోయి డ్రైవర్ సజీవ దహనమైన సంఘటన చోటుచేసుకుంది…..

AP

దేవస్థానంలో సోలార్, గోబర్ గ్యాస్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నెడ్ క్యాప్ అధికారుల పరిశీలన

అనంతపురం నెడ్ క్యాప్ (NREDCAP) అధికారుల బృందం స్థానిక దేవస్థానాన్ని సందర్శించి, పర్యావరణ హితమైన ఇంధన వనరుల ఏర్పాటు కోసం ప్రాథమిక పరిశీలన చేపట్టారు. దేవస్థానంలో రోజువారీగా ఉండే విద్యుత్, వంట గ్యాస్ అవసరాలను సహజ వనరుల ద్వారా తీర్చాలనే సత్సంకల్పంతో….

క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరు పరారీ నిందితుల అరెస్ట్ రూ.2 లక్షలు నగదు, రెండు సెల్ ఫోన్లు,కారు స్వాధీనం

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు, కళ్యాణదుర్గం డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ కేసులో కీలక పురోగతి సాధించారు. కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.82/2026 కేసులో పరారీలో ఉన్న ఇద్దరు….

AP

నిత్యకృత్యంగా మారిన రోడ్డు ప్రమాదాలు – ఆలూరు ప్రధాన రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టిన కారు!

కర్నూలు జిల్లా లో ఆలూరు పట్టణంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్‌ను ఒక కారు బలంగా ఢీకొట్టి, దానిపైకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ,….