సీఎం రేవంత్ సంచలనం..
54 మంది ఊస్ట్.. మొత్తం 54 మంది కార్పొరేషన్ ఛైర్లన్లు నియామకాలు దర్దు చేస్తున్నట్లు ఆదివారం (డిసెంబర్ 10) ప్రకటించింది. వీరంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించారు. తాడికొండ రాజయ్య, కొండబాల కోటేశ్వరరావు, గట్టు తిమ్మప్ప, మార గంగారెడ్డి,….










