Author: Editor

సీఎం రేవంత్ సంచలనం..

54 మంది ఊస్ట్.. మొత్తం 54 మంది కార్పొరేషన్‌ ఛైర్లన్లు నియామకాలు దర్దు చేస్తున్నట్లు ఆదివారం (డిసెంబర్‌ 10) ప్రకటించింది. వీరంతా బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఛైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించారు. తాడికొండ రాజయ్య, కొండబాల కోటేశ్వరరావు, గట్టు తిమ్మప్ప, మార గంగారెడ్డి,….

AP

సంక్రాంతి తర్వాత ఏపీ ఎన్నికల షెడ్యూల్..?

ఇటీవల చంద్రబాబు సైతం.. ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన అనుమానం వెనుక.. కేంద్ర వర్గాల నుంచి సమాచారం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బిజెపికి వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గడం ఖాయమని సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ….

AP

ఎన్నికల ముంగిట జగన్ మాస్టర్ ప్లాన్..

గత నాలుగు సంవత్సరాలుగా ఏపీలో విధ్వంసకర పాలన సాగిందని.. సంక్షేమంటున్నా పెద్ద ఎత్తున లూటీ జరిగిందని.. అభివృద్ధి అన్నది లేకుండా పోయిందని.. అన్ని రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని చంద్రబాబుతో పాటు పవన్ విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. దీనికి తోడు ప్రజా వ్యతిరేకత….

న‌గ్నంగా తిరుగుతున్న బాలీవుడ్ న‌టుడు…

శక్తి, ఊసరవెల్లి, తుపాకి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు దగ్గరైన నటుడు విద్యుత్ జమ్వాల్. సోషల్‌ మీడియాలో విద్యుత్‌ ఫాలోవర్స్‌ సంఖ్య మిలియన్లలో ఉంటుంది. డిసెంబర్ 10న జమ్వాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తాను హిమాలయాలకు వెళ్లి ఒంటిపై బట్టలు….

ఎంసీహెచ్‌ఆర్డీకి కి సీఎం రేవంత్ రెడ్డి..

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఎంసీహెచ్‌ఆర్డీ అధికారులతో సమావేశమయ్యారు. కేసీఆర్‌ను పరామర్శించిన తర్వాత నేరుగా ఎంసీహెచ్‌ఆర్డీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు.   సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి….

AP

మిగ్ జామ్ పై ప్రధానికి చంద్రబాబు లేఖ.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మిగ్ జామ్ తుపాను ప్రభావం వల్ల నష్ట పోయిన ప్రజల గురించి ప్రధాని మోదీకి లేఖ రాశారు. తుపాను వల్ల తీవ్రంగా నష్ట పోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని లేఖలో కోరారు. తుపాను కారణంగా కురిసిన….

AP

తిరుపతి లడ్డూపై మరో వివాదం…

తిరుపతి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీవారి లడ్డు ప్రసాదం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు లడ్డూ ప్రసాదాన్ని విధిగా స్వీకరిస్తారు. అంతే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత బంధువులకు, తెలిసిన వాళ్లకు పంచుతుంటారు. కొందరైతే ఏకంగా లడ్డూల కోసం….

యశోధ ఆస్పత్రికి నేరుగా వచ్చి… కేసీఆర్ ముందర నిలిచి.. రేవంత్ పరామర్శ వైరల్..

కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో కేసీఆర్‌ను పరామర్శించానని.. ఆయన కోలుకుంటున్నారని అన్నారు. వైద్యం కోసం అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని….

ప్రభాస్ ‘సలార్’ సెన్సార్ పూర్తి..? నిడివి ఎంతో తెలుసా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న మూవీ ‘సలార్’. ఈ చిత్రం డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్దమైంది. తాజాగా ‘సలార్’ సెన్సార్ పూర్తయిందనే న్యూస్ వైరల్ అయ్యింది. నెక్స్ట్ వీకెండ్ లో ప్రభాస్ మాత్రమే….

AP

ఆ నేతలకు టిక్కెట్లు లేనట్టే.. చంద్రబాబు ఫిక్స్..

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితం అయింది. 152 స్థానాల్లో ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది అభ్యర్థులు నియోజకవర్గ ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. ఈసారి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ….