Author: Editor

ధరణిపై రేవంత్ సంచలన నిర్ణయం.. !!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ప్రధానమైనది- ధరణి పోర్టల్. రైతులు ఎదుర్కొంటోన్న భూసంబంధిత సమస్యలను పరిష్కరించడానికి భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ప్లాట్‌ఫామ్ ఇది. దీనిపై సుదీర్ఘకాలంగా పెద్ద వివాదం నడుస్తూ వస్తోంది.  ….

AP

ఏపీలో షర్మిల ఎంట్రీ ప్రచారంపై సజ్జల స్పందన ఇదే ! చంద్రబాబుకు పవన్ బలహీనత..!

పవన్ కల్యాణ్ చంద్రబాబు పక్కన లేడని ఇవాళ చెబితే ఒక్క అభ్యర్ది తుపాకీ గుండుకు కూడా దొరకడని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్లోమీడియా వార్తలతో చంద్రబాబు భ్రమలలో బతుకుతున్నారని, కాపు సామాజిక వర్గం ఓట్లుపడితే తప్ప రాజకీయం….

AP

టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్..?

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకనుగుణంగా అధికారంలోకి రావడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే జనసేనతో పొత్తు ఖరారైంది. దీనితర్వాత ఆ పార్టీ మరో అడుగు ముందుకేసింది. గత ఎన్నికల్లో….

అడివిశేష్‌తో జోడీ కట్టనున్న శృతి హాసన్‌..

అడివి శేష్, శ్రుతీహాసన్‌ ప్రధాన పాత్రధారులుగా ఓ యాక్షన్‌ డ్రామా తెరకెక్కనుంది. అడివి శేష్‌ హీరోగా నటించిన ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన షానీల్‌ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు అధికారికంగా ఎంపికైన ‘లైలా’….

గ్రేటర్‌ హైదరాబాద్‌పై సీఎం సమీక్ష.. మూసీ ప్రక్షాళనపై ఫోకస్‌..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుతో అధికార పగ్గాలు చేపట్టిందే మొదలు వరుస సమీక్షలతో పాలనపై ఫోకస్‌ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌పై దృష్టి సారించిన ఆయన మూసీ నది ప్రక్షాళనకు పూనుకున్నారు. దుర్గంధంతో కంపు కొట్టే మూసీ ప్రాంతాన్ని….

నేడు స్పీకర్ ఎన్నికకు నామినేషన్స్! గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవమేనా..?

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కోసం నేడు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు విధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్….

ప్రొటెం స్పీకర్‌తో పొత్తా… కాంగ్రెస్, ఎంఐఎం కలిసేది అప్పుడే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పొత్తుల రాజకీయం తెరపైకి వస్తుంది. ఎన్నికల్లో బీజేపీ–జనసేన, కాంగ్రెస్‌–సీపీఐ మాత్రమే కలిపి పోటీ చేశాయి. బీఆర్‌ఎస్, ఎంఐఎం, బీఎస్పీ, సీపీఎం వేర్వేరుగా బరిలో నిలిచాయి. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్, 11 మంది….

AP

ఆ 82 స్థానాల్లో వైసీపీ కొత్త అభ్యర్థులు.. జాబితా వైరల్..

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆమదాలవలస, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం,ఎచ్చెర్ల లో అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక విజయనగరానికి సంబంధించి రాజాం, బొబ్బిలి.. విశాఖ జిల్లాకు సంబంధించి గాజువాక ,విశాఖ సౌత్.. అనకాపల్లి జిల్లాకు సంబంధించి పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి……

నిర్మాతగా సమంత.. సంస్థకు ఏం పేరు పెట్టిందో తెలుసా..?

విభిన్నమైన పాత్రలను పోషించడంతో పాటు వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా రాణించిన సమంత మరో అడుగు ముందుకు వేశారు. త్వరలోనే నిర్మాతగా చిత్రాలను తెరకెక్కించనున్నారు. అవును మీరు వింటున్నది నిజమే. సమంత నిర్మాతగా అరంగేట్రం చేయనున్నారు. ఈ మేరకు కొత్త ప్రొడక్షన్ కంపెనీని సైతం….

గ్యారెంటీ స్కీంలపై సీఎం ఫోకస్‌…

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీలపై దృష్టి సారించారు. 6 గ్యారెంటీ స్కీంలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ఈ మేరకు సెక్రటేరియట్‌లో రైతు భరోసాపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబుతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.   అయితే……