Author: Editor

AP

ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా జగన్ సంచలన నిర్ణయం..

అయితే విపక్షాల్లో ఐక్యత కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ తరుణంలో వైసిపి కలవరపాటుకు గురవుతోంది.అందుకే గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని భావిస్తోంది.ఆర్థిక సామాజికపరంగా బలమైన నేతలను బరిలో దించితేనే ప్రయోజనం ఉంటుందని సీఎం జగన్ ఆలోచన….

24 గంటల కరెంటు వెనుక అప్పులు.. నష్టాల చీకట్లు.!

‘‘తెలంగాణలో విద్యుత్‌ వినియోగం పెరిగింది. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇస్తున్నాం.. దేశంలో అత్యధిక కరెంటు వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణ. మోటార్లకు మీటర్లు పెట్టుమంటే.. నేను సచ్చినా పెట్ట అన్న.. కాంగ్రెస్‌ కావాల్నా.. కరెంటు కావాల్నా’’ ఇవీ మొన్నటి వరకు తెలంగాణ….

కేసీఆర్ శిష్యులకు రేవంత్‌ షాక్‌..!

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్‌ సర్కార్‌, గత పాలకుల మరకలు తనకు అటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పాలనపై పట్టు సాధించడమే లక్ష్యంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ప్రక్షాళన మొదలు పెట్టింది. డిసెంబర్‌ 7న ముఖ్యమంద్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి అదే….

ప్రజల నుంచి నేరుగా సీఎం దరఖాస్తుల స్వీకరిస్తే ఎలా ఉంటుందో తెలుసా..?

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రకటించిన విధంగా.. జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో శుక్రవారం ప్రజాదర్బార్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులు భారీగా ప్రజాభవన్‌కు తరలి వచ్చారు. దివ్యాంగులు, నిరుద్యోగులు, ధరణి బాధితులు, వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులు ఎక్కువగా వచ్చారు. ముందుగా ప్రజాభవన్‌….

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ.. కండీషన్లు ఇవే..!

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనుంది. సోనియా బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మి….

AP

ప్రతి ఇంటికి రూ.2500, 25 కేజీల బియ్యం : సీఎం జగన్..

గడిచిన వారంలో మిగ్ జామ్ తుపాను కారణంగా ఏపీలో కురిసిన భారీ వర్షాలు రైతులకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. శుక్రవారం తిరుపతి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. వాకాడు మండలంలోని స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ….

AP

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..

ఏపీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్ -1 కు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్-1 కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21….

భిన్నమైన కథతో ఎన్టీఆర్ సినిమా: ప్రశాంత్ నీల్

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్, ప్రశాంత్ నీల్ సినిమా ప్రజెంటేషన్ పై ఆమాత్రం ఆసక్తి ఉండక తప్పదు మరి. తాజాగా ప్రశాంత్ నీల్ ఈ….

ప్రేమించిన వ్య‌క్తినే పెళ్లిచేసుకోబోతున్న జాన్వీక‌పూర్… వ‌రుడు ఎవ‌రో తెలుసా…?

అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ బాలీవుడ్‌లో మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.ఇప్ప‌డు జాన్వీక‌పూర్ పెళ్లి గురించి ఓ వార్త సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. త్వ‌ర‌లో జాన్వీకపూర్ పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు, అది కూడా త‌ను ప్రేమించిన వ్య‌క్తినే….

AP

జగన్‌కు కేంద్రం నుంచి గుడ్ న్యూస్..

మిఛౌంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిశాయి. పెద్ద ఎత్తున పంట నీటి పాలయింది. పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంట నష్టం వివరాలు నమోదు చేస్తోంది. దీనికి సంబంధించిన….