Author: Editor

AP

గోదావరి టీడీపీ సీనియర్లకు సీట్లు గల్లంతే – పవన్ లిస్టు రెడీ, జాబితాలో..!!

ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాల్లో సీట్లు కీలకం. ఈ సారి గోదావరి జిల్లాల్లో తన సత్తా చాటాలనేది పవన్ లక్ష్యంగా స్పష్టం అవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లలో తన పార్టీ అభ్యర్దులను బరిలోకి దింపేందుకు పవన్….

AP

సీఎం జగన్ న్యూ ఇయర్ కానుక – పెన్షన్లు, పథకాలు, కొత్త రేషన్ కార్డుల జారీ..!!

ఏపీ ప్రభుత్వం నేటి నుంచి ఏపీలో పెన్షన్ పెంపు అమలు చేయనుంది. కొత్త సంవత్సరంలో పథకాల అమలు విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెన్షన్ పెంపుతో పాటుగా కొత్త రేషన్ కార్డుల మంజూరు..వరుసగా పథకాల అమలుకు షెడ్యూల్ ఖరారు చేసారు…..

తెలంగాణలో ప్రతి గడపన సౌభాగ్యం వెల్లివిరియాలి.. ప్రజలకు సీఎం న్యూఇయిర్ విషస్..

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని….

కోదండరాం కు కీలక పదవి – సీఎం రేవంత్ నిర్ణయం..!!

టీజేఎస్‌ అధినేత కోదండరాంకు కలక పదవి దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు కోదండరాం భేషరతుగా మద్దతిచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుల ఎంపిక పైన….

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగింపు…

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు….

న్యూ ఇయర్ వేళ మరో ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లనున్న ఎక్స్‌ పో రాకెట్..

న్యూ ఇయర్‌ వేళ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్ష అధ్యయంలో భాగంగా జనవరి 1న ఉదయం 9 గంటల 10 నిమిషాలకు శ్రీహరి కోట నుంచి ఎక్స్‌ పో రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి….

AP

చంద్రబాబు మెడలో జనసేన కండువా, తొలిసారి – సోషల్ మీడియాలో ట్రోలింగ్…!!

ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ పెద్ద సంఖ్యలో తన పార్టీ అభ్యర్దులను పెద్ద సంఖ్యలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో జగన్ ను ఓడించటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. చంద్రబాబు కుప్పం పర్యటనలో….

AP

గొర్రెల కాపరులకు రూ.10లక్షల బీమా.. : చంద్రబాబు..

గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు బీమా ఇస్తామని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా శనివారం కురబలతో సమావేశం నిర్వహించారు. బాబు మాట్లాడుతూ ’ఐటీ రంగంలో కురబ వర్గానికి చెందిన వారు చాలా….

చలాన్లపై రాయితీతో రూ. 29.45 కోట్లు వసూలు..!

తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు చేసేందుకు రాయితీ ప్రకటించింది. దీంతో భారీ సంఖ్యలో వాహనదారులు జరిమానా చెల్లిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనాల పెండింగ్ చలాన్లపై ఆఫర్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున చలాన్ల క్లియరెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 28….

రైతుభరోసా, పింఛన్లపై సీఎం రేవంత్ కీలక ప్రకటన – ఆదేశాలు..!!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనన్నారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని….