Author: Editor

డార్లింగ్ ఫ్యాన్స్ కు పొంగల్ గిఫ్ట్.. ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్..

సలార్ సీజ్ ఫైర్- పార్ట్ 1 కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో రెండో వారం కూడా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. పైగా న్యూ ఇయర్ టైమ్ కావడం, పెద్ద సినిమాలేవీ లేకపోవడం సలార్ కు….

AP

నలుగురు సిట్టింగ్‌లకు నో టికెట్..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు దాదాపుగా ఖరారైంది. మొత్తం 19 స్థానాలకు గాను 11మంది సిట్టింగ్ లకు సీఎం జగన్ మళ్లీ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పిఠాపురం, పి.గన్నవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, రామచంద్రపురం స్థానాల్లో సిట్టింగ్….

AP

జగన్ కు కౌంటర్ గా ఎన్నికల వేళ టీడీపీ కీలక నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల రాజకీయ కీలక మలుపులు తిరుగుతోంది. సీఎం జగన్ అటు సొంత పార్టీ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. కొత్త సమీకరణాలతో అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇటు జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. ఈ సమయంలో….

కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరుపుతాం..

కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుంచి అనుమానాలున్నాయన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్ స్పందించలేదన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం….

టీఎస్ఆర్టీసీలోకి కొత్తగా 80 కొత్త బస్సులు: మార్చికి 1000కిపైగా అధునాతన బస్సుల ఎంట్రీ..

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించిన నేపత్యంలో టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో….

బాసర మండల అభివృద్ది, పేదల సంక్షేమం కోసం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు….

నిర్మల్ జిల్లా బాసర మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ఆయా గ్రామాల సమస్యలు,పరిష్కారాలను గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు ఇబ్బందులు….

లీటర్ పెట్రోల్‌పై రూ.6–10 త‌గ్గింపు..?

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటర్‌కు రూ.6–10 తగ్గించే దిశంగా మోదీ స‌ర్కార్ అడుగులు వేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత….

ఆరు గ్యారెంటీలకు వెల్లువెత్తిన దరఖాస్తులు..

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల కోసం గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. మొదటి నుంచి ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ కార్యాలయాలకు భారీగా ప్రజలు వచ్చి దరఖాస్తులు సమర్పించారు. ఇటు హైదరాబాద్ లో….

నేడు మేడిగడ్డ సందర్శనకు నలుగురు మంత్రులు; కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్!!

తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని ప్రకటించిన….

AP

పవన్‌కు చంద్రబాబు బిగ్ షాక్ … కాంగ్రెస్‌ పార్టీతో రహస్య మంతనాలు..?

ఏపీ రాజకీయాలు రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తుంటే..ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ పొత్తుల కోసం పాకులాడుతుంది. ఇప్పటికే టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. చంద్రబాబు….