బీఆర్ఎస్ తో బీఎస్సీ పొత్తు..
పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో సంచలనం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు ఏకంగా ఆయనతోనే భేటీ అయ్యారు. మంగళవారం నంది నగర్ లోని కెసిఆర్ ఇంటికి వెళ్లి….
పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో సంచలనం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు ఏకంగా ఆయనతోనే భేటీ అయ్యారు. మంగళవారం నంది నగర్ లోని కెసిఆర్ ఇంటికి వెళ్లి….
వాస్తవానికి నగరి నియోజకవర్గంలో కొంతకాలంగా రోజా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. రోజా సోదరులు, ఆమె భర్త నియోజవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారని.. అక్రమాలకు పాల్పడుతున్నారని సొంత పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో వైవి సుబ్బారెడ్డి ఎదుట విన్నవించారు.. పెద్దిరెడ్డి….
విజన్ విశాఖ సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. ఇటీవలి సిద్ధం సభల్లో ఒకింత నిర్వేదమైన మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. విశాఖపట్నంలో జరిగిన సదస్సులో చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించారు. కచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రిగా విజయం….
కేంద్రం ఫుడ్ ప్రాసెసింగ్ ఆధారిత వ్యాపారం చేయడానికి పీఎంఎఫ్ఎంఈ(ప్రధాన మంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాజెసింగ్ ఎంటర్ ప్రైజెస్) స్కీం తీసుకువచ్చింది. ఈ స్కీంలో భాగంగా ఎవరైతే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించాలనుకుంటున్నారో అలాంటి వారికి రూ.10 లక్షల….
సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తారు. ఆయన పాలన తీరును ప్రశంసించారు. తెలంగాణపై బడే భాయ్ లాంటి మోడీ చల్లని చూపుండాలని కోరారు. దేశంలో మెట్రోపాలిటన్ సిటీ ల్లో ఒకటైన….
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను ఇదివరకే కేసీఆర్ ప్రకటించారు. తాజాగా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి మాలోత్ కవిత,….
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) జరగనుండడంతో జాతీయస్థాయిలో అందరి దృష్టి రాష్ట్రంపై పడింది. ఈ తరుణంలో ఏపీ ఫై బిజెపి ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి ఉంది. కనీసం కాంగ్రెస్….
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 15 చోట్ల పోలీసులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారన్న సమాచారంతోనే ఈ దాడులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు సోదాలు చేస్తున్న టిడిపి….
దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దర్యాప్తుకు ఆదేశించడంతో.. బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రత్యేక….
అలీ సొంత నియోజకవర్గం రాజమండ్రి. అక్కడ కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలీ. రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది ఆలీ ఆకాంక్ష. కానీ సామాజిక సమీకరణల్లో భాగంగా రాజమండ్రి ఇచ్చే ఛాన్స్ లేదు. దీంతో అలీ సైతం పునరాలోచనలో….