Author: Editor

AP

బాబుకు భద్రత పెంచిన కేంద్రం.. అందుకేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై కేంద్రం దృష్టి పెట్టింది. ఏకంగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులపై దాడి పాల్పడడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, మిగతా అధికారులపై కేంద్రం ఎన్నికల సంఘం వేటు వేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే….

సీఏఏ అమలు వేగవంతం..

సీఏఏ అమలులోకి వచ్చిన తర్వాత కేంద్రం తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం పౌర సత్వ సవరణ చట్టం-2019 (CAA) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది.   ఈ నేపథ్యంలోనే….

దేశంలో కమల వికాసం ఖాయం..

దేశంలో కమల వికాసం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో బీజేపీకి 400 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లను గెల్చుకుంటుందని చెప్పారు. అందరనీ ఆశ్చర్యపరిచేలా ఫలితాలు ఉండబోతున్నాయని కిషన్ రెడ్డి….

కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి..

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి ప్రజా పాలనపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  ….

AP

అందుకేనా.. ఐ’ప్యాక్’ ఆఫీసుకు సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. నాయకుల వాయిస్ కూడా సైలెంట్ అయ్యింది. కానీ ఆపధర్మ ప్రభుత్వం.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కంటిన్యూ అవుతోంది. దాదాపు రెండు వారాలకు పైగానే వ్యవహారాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు పథకాల నిధుల విషయంలో నానాయాగీ….

AP

హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీకి సమన్లు..

ఏపీలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్రం ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి, ఇటు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలకు సమన్లు జారీ చేసింది. వీరిద్దరూ….

వారణాసిలో మోదీ నామినేషన్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం లోక్‌సభ ఎన్నికలకు వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రధాని మోదీ అఫిడవిట్ ప్రకారం, ఆయనకు రూ. 3.02 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. రూ. 52,920 నగదు కలిగి ఉన్నారు…..

కవితకు భారీ షాక్..!జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగింపు..

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని ఈ నెల 20 వరకు న్యాయస్థానం పొడిగించింది. తదుపరి విచారణను మే20 కు వాయిదా వేసింది.   అయితే,….

పాలనపైనే దృష్టంతా.. 13 ఎంపీ సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి..

లోక్ సభ ఎన్నికల్లో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సరళిపై ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో గతం కంటే ఎక్కువ పోలింగ్….

AP

ఏపీలో 80 శాతంపైగానే పోలింగ్…

దాదాపు 48 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం పోలింగ్ శాతంపై క్లారిటీ ఇచ్చేసింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో 80.66 శాతం పోలింగ్ నమోదు అయినట్టు వెల్లడించింది.   ఈ విషయాన్ని ఏపీ ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా స్వయంగా వెల్లడించారు…..