Author: Editor

AP

జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ- : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామం వద్దనున్న ఇసుక స్టాక్ పాయింట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. అనంతపురం, జులై 27 : జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు…..

AP

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి జి. శివప్రసాద్ యాదవ్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, అనంతపురం 27-07-2024న అనంతపురంలోని అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్‌ని సందర్శించి సౌకర్యాలు మరియు అతని కేసు దశ గురించి చట్టంతో బాలల సంఘర్షణను అడిగి తెలుసుకున్నారు..

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి జి. శివప్రసాద్ యాదవ్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, అనంతపురం 27-07-2024న అనంతపురంలోని అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్‌ని సందర్శించి సౌకర్యాలు మరియు అతని కేసు దశ….

కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా..?–:బండి సంజయ్..

రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?. గాడిద గుడ్డు పెట్టం….

రైతులకు కత్తిరింపులు, అన్నదాతలకు సున్నం, ఆడబిడ్డలకు అన్యాయం, మహాలక్ష్ములకు మహామోసం, –: తెలంగాణ బడ్జెట్ పై కేటీఆర్..

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని పద్దు అంటూ ఆయన విమర్శించారు. గ్యారెంటీలను గంగలో కలిపేశారన్నారు. బడ్జెట్ లో విషయం, విధానం….

AP

ఢిల్లీ ధర్నాతో చిక్కుల్లో వైయస్ జగన్..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నెక్ట్స్ ఏం చేయబోతున్నారు? ఆయన అనుకునేది ఒకటైతే.. జరిగేది మరోలా ఉంది. దీంతో నెక్ట్స్‌ ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే దానిపై కిందా మీదా పడుతున్నారు. ఇంతకీ జగన్‌ ఏం ప్లాన్….

AP

ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు..అందుకేనా..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీకి పయనం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. జూలై 27న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు….

జయహో..విజయ్ దివస్.. నేటికి 25 ఏళ్లు..

లదాఖ్ లో శుక్రవారం జరుగనున్న కార్గిల్ విజయ్ దివస్‌ 25వ వార్షిక వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. 1999 పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత దేశం విజయం….

AP

జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.రాయలసీమ జర్నలిస్టుల ఫోరమ్..

గౌరవనీయులు కంచం ప్రభాకర్ రెడ్డి రాయలసీమ జర్నలిస్టుల ఫోరమ్ (RJF) ఆదేశాల మేరకు శ్రీ సత్య సాయి జిల్లా కలెక్ట్రెరేట్ లోని శ్రీ గౌరవనీయులు. చేతన్ కలెక్టర్ మరియు SP రత్నమేడం గారిని మర్యాద పూర్వకంగా కలసి జర్నలిస్ట్ ల పై….

బడ్జెట్ ఎఫెక్ట్..బీజేపీకి ‘లోకల్’ సెగ..

తెలంగాణలో రాబోయే ఎన్నికలలో గెలిచేది తామేనని..తమ బలం పెరిగిందని భావిస్తున్న బీజేపీ పార్టీ శ్రేణులకు నిన్నటి బడ్జెట్ కేటాయింపులతో ఉన్న ఆశలన్నీ ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలలో అనూహ్యంగా బలం పుంజుకున్న బీజేపీ రాష్ట్రంలో పోటీచేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ధీటుగా ఎనిమిది….

బడ్జెట్ లో భట్టి విక్రమార్క.. ప్రవేశపెట్టే బిల్లులు ఇవే..!

తెలంగాణ క్యాబినేట్ భేటీ ప్రారంభమైంది. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్ పై చర్చిస్తున్నారు. బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతకుముందు.. బడ్జెట్ పద్దుతో ప్రజాభవన్‌లో పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు భట్టి దంపతులు.   రుణమాఫీ, 6….