Author: Editor

పాతబస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా? అక్బరుద్దీన్ కామెంట్లపై సంజయ్ ఫైర్..

రాత్రి పది దాటితే ఓల్డ్ సిటీ లోకి పోలీసులు రావొద్దంటూ అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడటం సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. పాతబస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా.. లేక పాతబస్తీ ఏమైనా పాకిస్తాన్ లో ఉందని ఆయన భావిస్తున్నాడా? అని మండిపడ్డారు…..

AP

అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంగళవారం ప్రజాదర్బార్ ను నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు..

అనంతపురం. 30.07.2024. అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంగళవారం ప్రజాదర్బార్ ను నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు.. DIPRO.I&PR.ATP..

ఝార్ఖండ్‌ లో రైలు ప్రమాదం.. ఒకరి మృతి.. 60 మందికి గాయాలు..

ఝార్ఖండ్‌ లో మరో రైలు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని చక్రధర్‌పూర్‌కు సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు….

రాత్రి 1.30 తర్వాత కూడా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వ, విపక్ష సభ్యులు మాట్లాడారు. అర్ధరాత్రి దాటాక కూడా చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశాలు రాత్రి 1.30 గంటల తర్వాత కూడా కొనసాగాయి…..

నేడే రెండో విడత పంట రుణమాఫీ..రైతుల ఖాతాల్లో 7వేల కోట్లు జమ..!

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేసింది. గత ఎన్నికల్లో రైతులకు రూ.2లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామంటూ ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతలో రూ.లక్షవరకు రుణమాఫీ చేశారు. ఇందులో భాగంగా రెండో విడత మాఫీ….

AP

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం… వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనపై దర్యాప్తు ఊపందుకుంది. ఈ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు.   ఈ కేసుకు సంబంధించి….

AP

జర్నలిస్టులకు తీపి కబురు చెప్పిన చంద్రబాబు..

ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. సోమవారం గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నది…..

బ్లాక్ మరియు అగ్రికల్చర్ ప్లాంటేషన్ ప్రోగ్రాం కింద కేటాయించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి- : జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, జులై 29 : ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ మరియు అగ్రికల్చర్ ప్లాంటేషన్ ప్రోగ్రాం కింద కేటాయించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం….

మందబలంతో సీఎం రేవంత్‌ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు హరీశ్‌రావు…

మందబలంతో కుర్చీలో కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్టింగ్ వ్యవహారంలో రిటైర్డ్….

రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్..!

ఎన్నికల వ్యూహకర్త అంటే చాలా మంది తొలుత ప్రశాంత్ కిశోర్ పేరే గుర్తుకు వస్తుంది. 2014 లోక్ సభ ఎన్నికలు మొదలు వ్యూహకర్తగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వచ్చారు. మొన్నటి వరకు ఆయన మన వైపు ఉంటే ఇక తిరిగే….